News March 11, 2025

ప్రత్తిపాడు: రాజేష్ మహాసేనను పరామర్శించిన లోకేష్

image

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన తండ్రి సరిపెళ్ల సాధు సుందరసింగ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మరణించారు. ఈ విషయం మంత్రి నారా లోకేష్‌కు తెలియడంతో మహాసేన రాజేష్‌ను ఫోన్‌లో పరామర్శించి, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపన తెలియజేసి ధైర్యంగా ఉండాలని సూచించారు.

Similar News

News November 26, 2025

గ్లోబల్ సమ్మిట్: పెట్టుబడిదారుల దృష్టికి సౌకర్యాల జాబితా

image

డిసెంబర్ 8, 9 తేదీల్లో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలనూ చేస్తోంది. ముఖ్యంగా ఇక్కడ సర్కారు కల్పించనున్న సౌకర్యాలను వారికి కూలంకుషంగా వివరించనుంది. ORR, RRR, IRR, గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి, బందర్ పోర్టు వరకు మార్గం, కొత్తగా నిర్మించే రైలు మార్గాలు తదితరాలను వారికి అర్థమయ్యేలా ప్రొజెక్ట్ చేయనుంది. ఎప్పుడూ.. ఎక్కడా.. ఎలాంటి సమస్యలు రానివ్వబోమని కచ్చితమైన హామీ ఇవ్వనుంది.

News November 26, 2025

GWL: ఎన్నికలు సజావుగా నిర్వహించాలి: కలెక్టర్‌

image

గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ మందిరంలో రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పరస్పర సహకారంతో అధికారులు పనిచేయాలన్నారు. ఎన్నికల నిర్వహణలో సిబ్బంది క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు.

News November 26, 2025

గ్లోబల్ సమ్మిట్: పెట్టుబడిదారుల దృష్టికి సౌకర్యాల జాబితా

image

డిసెంబర్ 8, 9 తేదీల్లో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలనూ చేస్తోంది. ముఖ్యంగా ఇక్కడ సర్కారు కల్పించనున్న సౌకర్యాలను వారికి కూలంకుషంగా వివరించనుంది. ORR, RRR, IRR, గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి, బందర్ పోర్టు వరకు మార్గం, కొత్తగా నిర్మించే రైలు మార్గాలు తదితరాలను వారికి అర్థమయ్యేలా ప్రొజెక్ట్ చేయనుంది. ఎప్పుడూ.. ఎక్కడా.. ఎలాంటి సమస్యలు రానివ్వబోమని కచ్చితమైన హామీ ఇవ్వనుంది.