News December 2, 2024

ప్రధానితో కలిసి సినిమా చూశా: ఎంపీ పురందేశ్వరి

image

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాని సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి వీక్షించడం జరిగిందని సోమవారం X లో పోస్ట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు JP నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి సినిమా వీక్షిస్తూ ప్రేక్షకుల్లో భాగమయ్యారు. ఆనందంగా ఉందని వారితో కలిసి తీసిన సెల్ఫీని పోస్ట్ చేశారు.

Similar News

News February 11, 2026

రాజమండ్రి: స్కూల్ బస్సులను తనిఖీ చేసిన అధికారులు

image

తూ.గో జిల్లాలో స్కూల్ బస్సులను తనిఖీలు చేసినట్లు జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ తెలిపారు. ఈ మేరకు నిబంధనలకు విరుద్ధంగా స్కూలు పిల్లలను తరలిస్తున్న 27 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.1,16,030 అపరాధ రుసుము వసూలు చేశామన్నారు. స్కూల్ బస్సుల్లో పరిమితికి మించి పిల్లలను ఎక్కించడం రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘించడమేనన్నారు. ఈ నిర్లక్ష్యపు రవాణా పద్ధతుల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు.

News February 11, 2026

రాజమండ్రి: స్కూల్ బస్సులను తనిఖీ చేసిన అధికారులు

image

తూ.గో జిల్లాలో స్కూల్ బస్సులను తనిఖీలు చేసినట్లు జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ తెలిపారు. ఈ మేరకు నిబంధనలకు విరుద్ధంగా స్కూలు పిల్లలను తరలిస్తున్న 27 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.1,16,030 అపరాధ రుసుము వసూలు చేశామన్నారు. స్కూల్ బస్సుల్లో పరిమితికి మించి పిల్లలను ఎక్కించడం రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘించడమేనన్నారు. ఈ నిర్లక్ష్యపు రవాణా పద్ధతుల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు.

News February 11, 2026

రాజమండ్రి: స్కూల్ బస్సులను తనిఖీ చేసిన అధికారులు

image

తూ.గో జిల్లాలో స్కూల్ బస్సులను తనిఖీలు చేసినట్లు జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ తెలిపారు. ఈ మేరకు నిబంధనలకు విరుద్ధంగా స్కూలు పిల్లలను తరలిస్తున్న 27 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.1,16,030 అపరాధ రుసుము వసూలు చేశామన్నారు. స్కూల్ బస్సుల్లో పరిమితికి మించి పిల్లలను ఎక్కించడం రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘించడమేనన్నారు. ఈ నిర్లక్ష్యపు రవాణా పద్ధతుల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు.