News February 1, 2025

ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలి: కలెక్టర్

image

అనకాపల్లి జిల్లాలో వచ్చేనెల ఐదు నుంచి జరగనున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఇంటర్ అధికారులకు సూచించారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలపై శుక్రవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను చేయాలన్నారు. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 18, 2025

కల్వకుర్తి: కబడ్డీ జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికలు

image

కల్వకుర్తి పట్టణంలోని ఎంజేపీ, సీపీఎం కళాశాల మైదానంలో ఈనెల 20న జిల్లా స్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదయ్య తెలిపారు. జూనియర్ బాలికల, మరియు సీనియర్ మహిళల కబడ్డీ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది తెలిపారు. 2005 డిసెంబర్ 31 లోపు జన్మించి 65 కేజీల లోపు బాలికలు, 75 కేజీల లోపు ఉన్నవారు అర్హులని తెలిపారు.

News November 18, 2025

కల్వకుర్తి: కబడ్డీ జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికలు

image

కల్వకుర్తి పట్టణంలోని ఎంజేపీ, సీపీఎం కళాశాల మైదానంలో ఈనెల 20న జిల్లా స్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదయ్య తెలిపారు. జూనియర్ బాలికల, మరియు సీనియర్ మహిళల కబడ్డీ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది తెలిపారు. 2005 డిసెంబర్ 31 లోపు జన్మించి 65 కేజీల లోపు బాలికలు, 75 కేజీల లోపు ఉన్నవారు అర్హులని తెలిపారు.

News November 18, 2025

వక్ఫ్ భూముల నమోదు కోరిన ముస్లిం సంక్షేమ సంఘం

image

కరీంనగర్‌లో TG రాష్ట్ర ముస్లిం సంక్షేమ సంఘం అధ్యక్షుడు అబ్దుల్ మోబిన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనికి వినతిపత్రం అందించారు. దేశవ్యాప్త వక్ఫ్ భూములు, మసీద్‌లు, ఈద్గా, ఖబ్రస్థాన్, దర్గాలు, ఇతర వక్ఫ్ ఆస్తులను DEC 5లోపు UMEED పోర్టల్‌లో నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్, పెద్దపల్లి కాంగ్రెస్ మైనారిటీ సెల్ నాయకులు తాజోద్దీన్, అక్బర్ అలీ, తదితరులు పాల్గొన్నారు.