News March 22, 2025
ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు 38 కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు డీఈవో కృష్ణప్ప తెలిపారు. శనివారం నిర్వహించిన పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 1,337 మందికి గాను 1,335 మంది హాజరయ్యారన్నారు. ప్రైవేట్ విద్యార్థులు 8 మందికి గాను ముగ్గురు హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 1,345 మందికి గాను 1,338 మంది పరీక్షలకు హాజరు కాగా.. ఏడుగురు గైర్హాజరయ్యారని తెలిపారు.
Similar News
News December 6, 2025
డిసెంబర్ 6: చరిత్రలో ఈ రోజు

1935: సినీ నటి సావిత్రి జననం
1985: భారత క్రికెటర్ ఆర్.పి.సింగ్ జననం
1988: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా జననం
1993: భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా జననం
1991: భారత క్రికెటర్ కరుణ్ నాయర్ జననం
1994: భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ జననం
1956: భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ మరణం
News December 6, 2025
GDK నుంచి అరుణాచలం, రామేశ్వరానికి స్పెషల్ యాత్ర

GDK నుంచి రామేశ్వరానికి 7 రోజుల ప్రత్యేక యాత్రను ఏర్పాటు చేశారు. ఈ యాత్ర డిసెంబర్ 15న GDK బస్టాండు నుంచి ప్రారంభమై DEC 21న తిరిగి చేరుకుంటుంది. యాత్రలో భాగంగా కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, పాతాళశెంబు, మధురై, రామేశ్వరం, కాంచీపురం, జోగులాంబ లాంటి పుణ్యక్షేత్రాలను దర్చించుకోవచ్చని, ఒక్కరికి ఛార్జీ రూ.8,000గా ఉంటుందని డిపో DM నాగభూషణం తెలిపారు. టికెట్ల రిజర్వేషన్ కొరకు 7013504982 సంప్రదించవచ్చు.
News December 6, 2025
GDK నుంచి అరుణాచలం, రామేశ్వరానికి స్పెషల్ యాత్ర

GDK నుంచి రామేశ్వరానికి 7 రోజుల ప్రత్యేక యాత్రను ఏర్పాటు చేశారు. ఈ యాత్ర డిసెంబర్ 15న GDK బస్టాండు నుంచి ప్రారంభమై DEC 21న తిరిగి చేరుకుంటుంది. యాత్రలో భాగంగా కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, పాతాళశెంబు, మధురై, రామేశ్వరం, కాంచీపురం, జోగులాంబ లాంటి పుణ్యక్షేత్రాలను దర్చించుకోవచ్చని, ఒక్కరికి ఛార్జీ రూ.8,000గా ఉంటుందని డిపో DM నాగభూషణం తెలిపారు. టికెట్ల రిజర్వేషన్ కొరకు 7013504982 సంప్రదించవచ్చు.


