News June 22, 2024
ప్రొద్దుటూరులో వ్యక్తి దారుణ హత్య

ప్రొద్దుటూరు పట్టణంలోని రామేశ్వరం రోడ్డులో శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్య ఘటన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. అర్షద్ (37) అనే వ్యక్తి రామేశ్వరం రోడ్డు వద్ద ఉన్న మద్యం దుకాణం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో తలపై మోది హత్య చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 10, 2026
swayamలో ఉచితంగా వెబ్ డిజైన్ కోర్సులు: VC

నాణ్యమైన విద్యను అందించే <
News January 10, 2026
swayamలో ఉచితంగా వెబ్ డిజైన్ కోర్సులు: VC

నాణ్యమైన విద్యను అందించే <
News January 10, 2026
swayamలో ఉచితంగా వెబ్ డిజైన్ కోర్సులు: VC

నాణ్యమైన విద్యను అందించే <


