News June 21, 2024
ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి పైనుంచి దూకి సూసైడ్

ప్రొద్దుటూరు శ్రీనివాసనగర్ కు చెందిన చాంద్ బాషా (54) జిల్లా ఆసుపత్రి భవనం పైనుంచి బుధవారం అర్ధరాత్రి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చాంద్ బాషా టీబీ వ్యాధికి జిల్లా ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇంటికి వెళ్లాడు. తిరిగి 2 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. బుధవారం అర్ధరాత్రి జిల్లా ఆసుపత్రి 2వ అంతస్తు భవనంపై నుంచి దూకాడు. సిబ్బంది అతనికి వైద్యం అందిస్తుండగా చనిపోయాడు.
Similar News
News January 6, 2026
కడప జిల్లాలో ఉల్లి రైతులకు రూ.28.40 కోట్ల సాయం.!

కడప జిల్లాలో 7298 మంది ఉల్లి రైతులకు 14,203.31 ఎకరాలకు రూ.28.40 కోట్లు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది.
*కమలాపురం 2526 మందికి రూ.11.32 కోట్లు
*మైదుకూరు 2352 మందికి రూ.7.74 కోట్లు
*పులివెందుల 1590 మందికి రూ.6.17 కోట్లు
*జమ్మలమడుగు 742 మందికి రూ.2.99 కోట్లు
*బద్వేల్ 67మందికి రూ.14.92 లక్షలు
*రాజంపేట 18మందికి రూ.2.33 లక్షలు
*కడప ఇద్దరికి రూ.35,900
*ప్రొద్దుటూరులో ఒకరికి రూ.20.60 వేలు.
News January 6, 2026
2వ సెట్ను కూడా కైవసం చేసుకున్న ఏపీ టీం

ఇవాళ జాతీయ స్థాయి U-14 బాలికల వాలీబాల్ లీగ్ మ్యాచ్లో ఏపీ టీం ఒడిశా టీంతో పోటీ పడుతోంది. రెండో సెట్లోనూ ఏపీ టీం విజయం సాధించింది. <<18778904>>మొదటి<<>> సెట్లోనే విజయం సాధించడంతో 2-0 తో ముందంజలో ఉంది. <<18777301>>LIVE<<>> ను కూడా మీరు Way2News లో చూడవచ్చు.
News January 6, 2026
జమ్మలమడుగు: సెట్ 1 కైవసం చేసుకున్న ఏపీ టీం

ఇవాళ జాతీయ స్థాయి U-14 బాలికల వాలీబాల్ లీగ్ మ్యాచ్లో ఏపీ టీం ఒడిశా టీంతో పోటీ పడుతోంది. మొదటి సెట్లో ఏపీ విజయం సాధించింది. ప్రస్తుతం రెండో సెట్ జరుగుతోంది. రెండో సెట్లోనూ భారీ వ్యత్యాసంతో ఏపీ టీం దూసుకుపోతోంది. మొత్తం 5 సెట్లు జరుగుతాయి. <<18777301>>LIVE<<>> ను కూడా మీరు Way2News లో చూడవచ్చు.


