News August 9, 2024
ప్రొద్దుటూరు నుంచి బెంగళూరుకు ట్రైన్ ఏర్పాటు చేయండి: ఎంపీ

కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి బెంగళూరుకు కొత్త ట్రైన్ ఏర్పాటు చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. ఈమేరకు ఢిల్లీలో రాష్ట్ర కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి వినతిపత్రం అందించారు. దురదృష్టవశాత్తు కడప జిల్లా నుంచి బెంగళూరుకు ఎటువంటి రైల్వే సర్వీసులు లేవని దీనివల్ల ఐటీ ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
Similar News
News October 24, 2025
కడప: స్కూళ్లకు సెలవులపై DEO కీలక ప్రకటన

కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో DEO షంషుద్దీన్ కీలక ప్రకటన విడుదల చేశారు. వర్షాల కారణంగా స్కూళ్లను నిర్వహించలేని పరిస్థితులు ఉంటే అక్కడి హెచ్ఎంలు, ఎంఈఓలు డిప్యూటీ DEOల అనుమతితో సెలవు ప్రకటించుకోవచ్చని తెలిపారు.
News October 24, 2025
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కడప JC

కడపలో తుఫాన్, భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశించారు. గురువారం టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. చెరువులు, వాగులు, వంకల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల కోసం కంట్రోల్ రూమ్ నంబర్ 08562-246344 ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News October 24, 2025
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కడప JC

కడపలో తుఫాన్, భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశించారు. గురువారం టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. చెరువులు, వాగులు, వంకల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల కోసం కంట్రోల్ రూమ్ నంబర్ 08562-246344 ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


