News November 2, 2024
ప.గో.: కార్తీక మాసం నేపథ్యంలో భక్తులకు ఎస్పీ విజ్ఞప్తి

కార్తీక మాసం సందర్భంగా సముద్ర తీర ప్రాంతాలు, గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు, కాలువల వద్ద పుణ్య స్నానాలు ఆచరించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని పంచారామ క్షేత్రాలైన పాలకొల్లు, భీమవరంలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలీసు వారు సూచించే నిబంధనలు భక్తుల రక్షణ, భద్రత కోసమేనని చెప్పారు.
Similar News
News November 26, 2025
జిల్లా మొదటి స్థానంలో ఉండాలి: కలెక్టర్

ప.గో జిల్లా పరిశుభ్రమైన జిల్లాగా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండే విధంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. తడి చెత్త, పొడి చెత్త విభజనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యర్థ పదార్థాల నుంచి సంపద సృష్టించే SWPC షెడ్లు ప్రతి మండలంలో నిర్వహణలోకి తీసుకురావాలన్నారు.
News November 26, 2025
జిల్లా మొదటి స్థానంలో ఉండాలి: కలెక్టర్

ప.గో జిల్లా పరిశుభ్రమైన జిల్లాగా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండే విధంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. తడి చెత్త, పొడి చెత్త విభజనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యర్థ పదార్థాల నుంచి సంపద సృష్టించే SWPC షెడ్లు ప్రతి మండలంలో నిర్వహణలోకి తీసుకురావాలన్నారు.
News November 26, 2025
జిల్లా మొదటి స్థానంలో ఉండాలి: కలెక్టర్

ప.గో జిల్లా పరిశుభ్రమైన జిల్లాగా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండే విధంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. తడి చెత్త, పొడి చెత్త విభజనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యర్థ పదార్థాల నుంచి సంపద సృష్టించే SWPC షెడ్లు ప్రతి మండలంలో నిర్వహణలోకి తీసుకురావాలన్నారు.


