News February 26, 2025
ప.గో జిల్లాలో: TODAY TOP HEADLINES

✷ ప.గో జిల్లాలో శివాలయాలకు పోటెత్తిన భక్తులు
✷ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం కలెక్టర్ నాగరాణి
✷ నర్సాపురంలో భారీగా మద్యం సీసాలు లభ్యం
✷ ఆచంటలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో దాసిరాజు
✷ నర్సాపురం మహిళ కడుపులో ఏడు కేజీల కణితి
✷ పాలకొల్లులో బెల్ట్ షాప్ నిర్వాహకుడు అరెస్టు
✷ నాగాలాండ్లో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ
Similar News
News November 30, 2025
ప.గో: నేడు బీచ్కి రావొద్దు

తుఫాను హెచ్చరికలు, సముద్రంలో అలల ఉద్ధృతి కారణంగా ఈ నెల 30న ఆదివారం ప.గో జిల్లాలో ప్రముఖ పర్యాటన ప్రాంతమైన పేరుపాలెం బీచ్లోకి సందర్శకులను అనుమతించబోమని రూరల్ సీఐ జి. దుర్గాప్రసాద్ తెలిపారు. వాతావరణ మార్పులతో అలలు వేగంగా వస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పర్యాటకులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలని, బీచ్ సందర్శనకు రావొద్దని కోరారు.
News November 30, 2025
ప.గో: నేడు బీచ్కి రావొద్దు

తుఫాను హెచ్చరికలు, సముద్రంలో అలల ఉద్ధృతి కారణంగా ఈ నెల 30న ఆదివారం ప.గో జిల్లాలో ప్రముఖ పర్యాటన ప్రాంతమైన పేరుపాలెం బీచ్లోకి సందర్శకులను అనుమతించబోమని రూరల్ సీఐ జి. దుర్గాప్రసాద్ తెలిపారు. వాతావరణ మార్పులతో అలలు వేగంగా వస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పర్యాటకులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలని, బీచ్ సందర్శనకు రావొద్దని కోరారు.
News November 30, 2025
ప.గో: నేడు బీచ్కి రావొద్దు

తుఫాను హెచ్చరికలు, సముద్రంలో అలల ఉద్ధృతి కారణంగా ఈ నెల 30న ఆదివారం ప.గో జిల్లాలో ప్రముఖ పర్యాటన ప్రాంతమైన పేరుపాలెం బీచ్లోకి సందర్శకులను అనుమతించబోమని రూరల్ సీఐ జి. దుర్గాప్రసాద్ తెలిపారు. వాతావరణ మార్పులతో అలలు వేగంగా వస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పర్యాటకులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలని, బీచ్ సందర్శనకు రావొద్దని కోరారు.


