News January 12, 2026

ప.గో: నేటి పీజీఆర్ఎస్‌కు 211 అర్జీలు

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 211 అర్జీలు స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News February 14, 2026

గడువులోగా ‘స్వమిత్వ’ సర్వే పూర్తి చేయాలి: జేసీ

image

జిల్లాలో రెండో విడత ‘స్వమిత్వ’ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్వేయర్లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 197 గ్రామాలకు గాను ప్రస్తుతం చివరి దశలో ఉన్న 54 గ్రామాల్లో సర్వేను తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News February 14, 2026

గడువులోగా ‘స్వమిత్వ’ సర్వే పూర్తి చేయాలి: జేసీ

image

జిల్లాలో రెండో విడత ‘స్వమిత్వ’ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్వేయర్లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 197 గ్రామాలకు గాను ప్రస్తుతం చివరి దశలో ఉన్న 54 గ్రామాల్లో సర్వేను తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News February 14, 2026

గడువులోగా ‘స్వమిత్వ’ సర్వే పూర్తి చేయాలి: జేసీ

image

జిల్లాలో రెండో విడత ‘స్వమిత్వ’ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్వేయర్లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 197 గ్రామాలకు గాను ప్రస్తుతం చివరి దశలో ఉన్న 54 గ్రామాల్లో సర్వేను తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.