News April 25, 2024

ప.గో: నేడు నామినేషన్లు వేసేది వీరే..!

image

ఉమ్మడి ప.గో జిల్లాలో బుధవారం పలువురు అసెంబ్లీ అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వారిలో పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడాల గోపి, పోలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెల్లం రాజ్యలక్ష్మి, నూజివీడు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొలుసు పార్థసారథి, నిడదవోలు కాంగ్రెస్ పెద్దిరెడ్డి సుబ్బారావు నామినేషన్ వేయనున్నారు.

Similar News

News December 19, 2025

పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ నాయకులకు నిరాశ

image

ప.గో. జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకులకు నిరాశ ఎదురైంది. జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు సర్వేలో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్ రావు పేరును బీసీ కోటాలో పరిశీలించారు. అయినప్పటికీ వీరు ఇరువురికీ పదవి దక్కలేదు. చివరికి మరోసారి ఉండి మాజీ ఎమ్మెల్యే రామరాజుకు కట్టబెట్టారు.

News December 19, 2025

పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ నాయకులకు నిరాశ

image

ప.గో. జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకులకు నిరాశ ఎదురైంది. జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు సర్వేలో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్ రావు పేరును బీసీ కోటాలో పరిశీలించారు. అయినప్పటికీ వీరు ఇరువురికీ పదవి దక్కలేదు. చివరికి మరోసారి ఉండి మాజీ ఎమ్మెల్యే రామరాజుకు కట్టబెట్టారు.

News December 19, 2025

తణుకు: లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

image

తణుకు జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. పాత టోల్ గేట్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో లారీ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రమాదం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బస్సు అమలాపురం నుంచి విజయవాడ వెళుతున్నట్లు సమాచారం.