News July 18, 2024

ప.గో: మృతదేహాన్ని తరలిస్తున్న పడవ బోల్తా

image

దహన సంస్కారాలకు డెడ్‌బాడీని తరలిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటన ప.గో జిల్లా పాలకోడేరు మండలం కొండేపూడిలో గురువారం జరిగింది. గ్రామంలో ఓ వృద్ధుడు మరణించగా, మృతదేహన్ని శ్మశానవాటికకు తీసుకువెళ్లే క్రమంలో కాలువ దాటాల్సి వచ్చింది. వర్షాలకు ఉద్ధృతంగా ఉన్న ఆ కాలువ మీదుగా నాటు పడవలో డెడ్‌బాడీ తీసుకెళ్తుంటే ఒక్కసారిగా అది బోల్తా పడింది. అందరూ క్షేమంగా బయటపడగా.. కాలువపై వంతెన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Similar News

News November 26, 2025

జిల్లా మొదటి స్థానంలో ఉండాలి: కలెక్టర్

image

ప.గో జిల్లా పరిశుభ్రమైన జిల్లాగా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండే విధంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. తడి చెత్త, పొడి చెత్త విభజనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యర్థ పదార్థాల నుంచి సంపద సృష్టించే SWPC షెడ్లు ప్రతి మండలంలో నిర్వహణలోకి తీసుకురావాలన్నారు.

News November 26, 2025

జిల్లా మొదటి స్థానంలో ఉండాలి: కలెక్టర్

image

ప.గో జిల్లా పరిశుభ్రమైన జిల్లాగా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండే విధంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. తడి చెత్త, పొడి చెత్త విభజనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యర్థ పదార్థాల నుంచి సంపద సృష్టించే SWPC షెడ్లు ప్రతి మండలంలో నిర్వహణలోకి తీసుకురావాలన్నారు.

News November 26, 2025

జిల్లా మొదటి స్థానంలో ఉండాలి: కలెక్టర్

image

ప.గో జిల్లా పరిశుభ్రమైన జిల్లాగా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండే విధంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. తడి చెత్త, పొడి చెత్త విభజనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యర్థ పదార్థాల నుంచి సంపద సృష్టించే SWPC షెడ్లు ప్రతి మండలంలో నిర్వహణలోకి తీసుకురావాలన్నారు.