News May 24, 2024
ప.గో: సప్లిమెంటరీ పరీక్షలు.. 30ని ముందే అనుమతి

ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు అధికారులు పలు సూచనలు చేశారు. ఏలూరు జిల్లాలో ఈ పరీక్షలకు 27 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇంటర్-8,664 మందికి ఉ.9గంటల నుంచి మ.12 వరకు, సెకండ్ ఇంటర్-4,133 మందికి మ.2:30 నుంచి సా.5: 30 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 30 నిమిషాల ముందే కేంద్రంలోకి అనుమతి ఇస్తామన్నారు. ఫిర్యాదులుంటే 08812 230197కు ఫోన్ చేయాలన్నారు.
Similar News
News November 30, 2025
ప.గో: నేడు బీచ్కి రావొద్దు

తుఫాను హెచ్చరికలు, సముద్రంలో అలల ఉద్ధృతి కారణంగా ఈ నెల 30న ఆదివారం ప.గో జిల్లాలో ప్రముఖ పర్యాటన ప్రాంతమైన పేరుపాలెం బీచ్లోకి సందర్శకులను అనుమతించబోమని రూరల్ సీఐ జి. దుర్గాప్రసాద్ తెలిపారు. వాతావరణ మార్పులతో అలలు వేగంగా వస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పర్యాటకులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలని, బీచ్ సందర్శనకు రావొద్దని కోరారు.
News November 30, 2025
ప.గో: నేడు బీచ్కి రావొద్దు

తుఫాను హెచ్చరికలు, సముద్రంలో అలల ఉద్ధృతి కారణంగా ఈ నెల 30న ఆదివారం ప.గో జిల్లాలో ప్రముఖ పర్యాటన ప్రాంతమైన పేరుపాలెం బీచ్లోకి సందర్శకులను అనుమతించబోమని రూరల్ సీఐ జి. దుర్గాప్రసాద్ తెలిపారు. వాతావరణ మార్పులతో అలలు వేగంగా వస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పర్యాటకులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలని, బీచ్ సందర్శనకు రావొద్దని కోరారు.
News November 30, 2025
ప.గో: నేడు బీచ్కి రావొద్దు

తుఫాను హెచ్చరికలు, సముద్రంలో అలల ఉద్ధృతి కారణంగా ఈ నెల 30న ఆదివారం ప.గో జిల్లాలో ప్రముఖ పర్యాటన ప్రాంతమైన పేరుపాలెం బీచ్లోకి సందర్శకులను అనుమతించబోమని రూరల్ సీఐ జి. దుర్గాప్రసాద్ తెలిపారు. వాతావరణ మార్పులతో అలలు వేగంగా వస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పర్యాటకులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలని, బీచ్ సందర్శనకు రావొద్దని కోరారు.


