News April 25, 2024
ఫస్టియర్లో సంగారెడ్డికి 18, సిద్దిపేటకు 29వ స్థానం

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా 55.29 శాతం ఉత్తీర్ణతో రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచింది. 15,989 మందికి గానూ 8840 మంది పాసయ్యారు. సిద్దిపేట జిల్లా 48.77 శాతంతో 29వ స్థానంలో నిలిచింది. 7541 మందికి 3678 మంది పాసయ్యారు. మెదక్ జిల్లా 47.18 శాతంతో 30వ స్థానంలో నిలిచింది. 5905 మందికి 2786 మంది ఉత్తీర్ణత సాధించారు.
Similar News
News November 25, 2025
MDK: కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ హెచ్చరిక

నర్సాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మంగళవారం నర్సాపూర్ మార్కెట్లోని ఫ్యాక్స్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే, ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతను కూడా కలెక్టర్ పరిశీలించారు.
News November 25, 2025
MDK: కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ హెచ్చరిక

నర్సాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మంగళవారం నర్సాపూర్ మార్కెట్లోని ఫ్యాక్స్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే, ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతను కూడా కలెక్టర్ పరిశీలించారు.
News November 25, 2025
పాపన్నపేట: ఇంట్లో నుంచి వెళ్లి యువకుడి సూసైడ్

పాపన్నపేట మండలం కొత్తపల్లిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. కొత్తపల్లి గ్రామానికి చెందిన గడ్డమీది ఉమేష్ ముదిరాజ్(23) కుటుంబ సమస్యలతో గొడవ పడి రాత్రి ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు. సోదరికి ఫోన్ చేసి చనిపోతున్నట్లు చెప్పడంతో అతని కోసం గాలించినా ఆచూకీ లభించదు. ఉదయం స్కూల్ వెనకాల చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.


