News April 25, 2024
ఫస్టియర్లో సంగారెడ్డికి 18, సిద్దిపేటకు 29వ స్థానం

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా 55.29 శాతం ఉత్తీర్ణతో రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచింది. 15,989 మందికి గానూ 8840 మంది పాసయ్యారు. సిద్దిపేట జిల్లా 48.77 శాతంతో 29వ స్థానంలో నిలిచింది. 7541 మందికి 3678 మంది పాసయ్యారు. మెదక్ జిల్లా 47.18 శాతంతో 30వ స్థానంలో నిలిచింది. 5905 మందికి 2786 మంది ఉత్తీర్ణత సాధించారు.
Similar News
News February 9, 2026
మెదక్: రూ.5,23,250 విలువైన 557.44 లీటర్ల మద్యం సీజ్: ఎస్పీ

మెదక్ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో భాగంగా రూ.2,69,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. 40 కేసుల్లో సుమారు రూ.5,23,250 విలువైన 557.44 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు చెప్పారు. రూ.3,36,000 విలువైన 336 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే రూ.9,25,250 విలువైన ఫ్రీబీస్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
News February 9, 2026
మెదక్: రూ.5,23,250 విలువైన 557.44 లీటర్ల మద్యం సీజ్: ఎస్పీ

మెదక్ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో భాగంగా రూ.2,69,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. 40 కేసుల్లో సుమారు రూ.5,23,250 విలువైన 557.44 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు చెప్పారు. రూ.3,36,000 విలువైన 336 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే రూ.9,25,250 విలువైన ఫ్రీబీస్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
News February 9, 2026
మెదక్: రూ.5,23,250 విలువైన 557.44 లీటర్ల మద్యం సీజ్: ఎస్పీ

మెదక్ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో భాగంగా రూ.2,69,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. 40 కేసుల్లో సుమారు రూ.5,23,250 విలువైన 557.44 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు చెప్పారు. రూ.3,36,000 విలువైన 336 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే రూ.9,25,250 విలువైన ఫ్రీబీస్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.


