News January 6, 2025
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని NLG జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖతో పాటు, అన్ని శాఖల అధికారులు ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
Similar News
News April 11, 2026
నల్గొండలో ప్రత్యేక డీ-అడిక్షన్ సెంటర్: కలెక్టర్

మత్తు పదార్థాలకు బానిసైన వారికి మెరుగైన చికిత్స అందించి, వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో త్వరలోనే అత్యాధునిక వసతులతో కూడిన ప్రత్యేక డీ-అడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు.
News April 11, 2026
నల్గొండలో ప్రత్యేక డీ-అడిక్షన్ సెంటర్: కలెక్టర్

మత్తు పదార్థాలకు బానిసైన వారికి మెరుగైన చికిత్స అందించి, వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో త్వరలోనే అత్యాధునిక వసతులతో కూడిన ప్రత్యేక డీ-అడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు.
News April 11, 2026
నల్గొండలో ప్రత్యేక డీ-అడిక్షన్ సెంటర్: కలెక్టర్

మత్తు పదార్థాలకు బానిసైన వారికి మెరుగైన చికిత్స అందించి, వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో త్వరలోనే అత్యాధునిక వసతులతో కూడిన ప్రత్యేక డీ-అడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు.


