News March 22, 2025

ఫోన్ చేసి సమస్యలు తెలపండి: నిర్మల్ కలెక్టర్

image

అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో మారుమూల ప్రాంతాల ప్రజల సహాయార్థం ప్రతి సోమవారం టెలిఫోన్ ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు ప్రజలు తమ ఇంటి నుంచే 91005 77132 నంబర్‌కు కాల్ చేసి నేరుగా తమ సమస్యలను తెలుపవచ్చన్నారు. అలాగే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్‌లో యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందన్నారు.

Similar News

News November 17, 2025

జనరల్ బాడీ సమావేశాలు ఏర్పాటు చేయాలి: వరంగల్ మేయర్

image

వరంగల్ పరిధిలో గల మహిళా సమైక్య సంఘాలు జనరల్ బాడీ సమావేశాలు ఏర్పాటు చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో అమృత్ మిత్ర పథకంలో భాగంగా మెప్మా, హార్టికల్చర్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ పాల్గొని సమర్థవంతంగా చేపట్టేందుకు తగు సూచనలు చేశారు. అమృత్ మిత్ర పథకంలో భాగంగా మెప్మాతోపాటు హార్టికల్చర్ వారు సమన్వయం చేసుకుంటూ వెళ్లాలన్నారు.

News November 17, 2025

జనరల్ బాడీ సమావేశాలు ఏర్పాటు చేయాలి: వరంగల్ మేయర్

image

వరంగల్ పరిధిలో గల మహిళా సమైక్య సంఘాలు జనరల్ బాడీ సమావేశాలు ఏర్పాటు చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో అమృత్ మిత్ర పథకంలో భాగంగా మెప్మా, హార్టికల్చర్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ పాల్గొని సమర్థవంతంగా చేపట్టేందుకు తగు సూచనలు చేశారు. అమృత్ మిత్ర పథకంలో భాగంగా మెప్మాతోపాటు హార్టికల్చర్ వారు సమన్వయం చేసుకుంటూ వెళ్లాలన్నారు.

News November 17, 2025

మై యాప్ ద్వారా ఫిర్యాదులు చేసేలా అవగాహన కల్పించండి: వరంగల్ కమిషనర్

image

మై GWMC, యాప్ ద్వారా ఫిర్యాదులు చేసేలా నగర ప్రజల్లో అవగాహన కల్పించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించేందుకు తగు సూచనలు చేశారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే గ్రీవెన్స్‌కు వచ్చి ఫిర్యాదు చేయకుండా ఈ యాప్‌లో ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించాలన్నారు.