News January 31, 2025
ఫ్లోర్ లీడర్గా పిల్లి సుభాష్ చంద్రబోస్

అంబేడ్కర్ కోనసీమ జిల్లా నేతకు మాజీ సీఎం జగన్ మరోసారి కీలక పదవి ఇచ్చారు. ఇప్పటి వరకు రాజ్యసభలో వైసీపీ ఫ్లోర్ లీడర్గా విజయసాయి రెడ్డి ఉన్నారు. ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీగా ఉంది. దీంతో రామచంద్రాపురానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబాస్ను వైసీపీ ఫ్లోర్ లీడర్గా జగన్ ఎంపిక చేశారు. రాజ్యసభలో జరిగే అన్ని సమావేశాలకు వైసీపీ తరఫున సుభాష్ చంద్రబోస్ హాజరవుతారు.
Similar News
News November 18, 2025
విధుల్లో ఉండగా గుండెపోటు.. హాస్టల్ వంటమనిషి మృతి

వేములవాడ మున్సిపల్ తిప్పాపూర్ బీసీ సంక్షేమ వసతి గృహంలో వంట మనిషిగా పనిచేస్తున్న CH.మహేశ్వరి(50) గుండెపోటుతో కన్నుమూశారు. 15 ఏళ్లుగా వంట మనిషిగా పనిచేస్తున్న ఆమె మంగళవారం విధుల్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొద్దినెలలుగా వేతనాలు అందకపోవడంతో ఆమె మనోవేదనకు గురైనట్లు బంధువులు తెలిపారు.
News November 18, 2025
విధుల్లో ఉండగా గుండెపోటు.. హాస్టల్ వంటమనిషి మృతి

వేములవాడ మున్సిపల్ తిప్పాపూర్ బీసీ సంక్షేమ వసతి గృహంలో వంట మనిషిగా పనిచేస్తున్న CH.మహేశ్వరి(50) గుండెపోటుతో కన్నుమూశారు. 15 ఏళ్లుగా వంట మనిషిగా పనిచేస్తున్న ఆమె మంగళవారం విధుల్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొద్దినెలలుగా వేతనాలు అందకపోవడంతో ఆమె మనోవేదనకు గురైనట్లు బంధువులు తెలిపారు.
News November 18, 2025
BELలో 52 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


