News March 28, 2025

బంగారు కవచాలతో భద్రాద్రి రామయ్య దర్శనం

image

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారు శుక్రవారం సందర్భంగా బంగారు కవచాలతో భక్తులకు దర్శనమిచ్చారు. ఉపాలయంలో వేంచేసి ఉన్న లక్ష్మీతాయారు అమ్మవారికి విశేషాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి బేడా మండపంలో సంధ్యా హారతులు, ఉత్సవాన్ని జరపనున్నారు. ఈ అభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, తిలకించారు.

Similar News

News November 21, 2025

HYD: చేవెళ్ల హైవేపై మరో ఘోర ప్రమాదం

image

చేవెళ్ల ట్రాఫిక్ PS పరిధిలో మరో యాక్సిడెంట్ జరిగింది. స్థానికుల వివరాలిలా.. మొయినాబాద్‌లోని తాజ్ సర్కిల్ సమీపంలో కనకమామిడి వెళ్లే రూట్లో 2 కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 21, 2025

HYD: చేవెళ్ల హైవేపై మరో ఘోర ప్రమాదం

image

చేవెళ్ల ట్రాఫిక్ PS పరిధిలో మరో యాక్సిడెంట్ జరిగింది. స్థానికుల వివరాలిలా.. మొయినాబాద్‌లోని తాజ్ సర్కిల్ సమీపంలో కనకమామిడి వెళ్లే రూట్లో 2 కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 21, 2025

ములుగు: నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు స్పెషల్ ఫండ్!

image

వామపక్ష తీవ్రవాద ప్రభావిత(LWE)గా గుర్తించిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం రూ.వేల కోట్ల నిధులను ఖర్చు చేసింది. 2014-25 మధ్య కాలంలో ఏకంగా 12 వేల కిలోమీటర్ల మేర కొత్త రోడ్లను నిర్మించారంటే అతిశయోక్తి కాదు. మౌలిక వసతులు, ఉపాధి, విద్య, వైద్యం కోసం ఎక్కువ మొత్తంలో నిధులు వెచ్చించారు. మారుమూల గ్రామాలలో సెల్ ఫోన్ టవర్లు ఏర్పాటు చేశారు. నెట్‌వర్క్ పెరగడంతో మావోల కదలికల గుర్తింపు పోలీసులకు ఈజీ అయ్యింది.