News May 20, 2024

బడి తెరిచిన వెంటనే బుక్స్ ఇవ్వాలని..

image

పాఠశాలలు తెరిచిలోగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాకు 6,84,274 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా, ఇప్పటికే 2 లక్షల వరకు సిద్ధమయ్యాయి. మిగతావి కూడా త్వరలో వస్తాయని అధికారులు చెబుతున్నారు. బడి తెరిచిన మొదటి రోజే వాటిని విద్యార్థులకు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు.

Similar News

News December 17, 2025

11AM పోలింగ్ అప్డేట్.. ఖమ్మం జిల్లాలో 60.84%

image

ఖమ్మం జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 7 మండలాలు కలిపి ఉ.11 గంటల వరకు 60.84% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. ☆ ఏన్కూరు-65.63%, ☆ కల్లూరు- 68.41%,☆ పెనుబల్లి-55.83%, ☆ సత్తుపల్లి- 57.73%, ☆ సింగరేణి-60.09%, ☆ తల్లాడ- 60.04%, ☆ వేంసూరు- 61.69% ◇ 7 మండలాలు కలిపి ఇప్పటి వరకు 1,48,616 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

News December 17, 2025

ఖమ్మంలో తుది విడత ఎన్నికలు.. 9AM UPDATE

image

ఖమ్మం జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 7 మండలాలు కలిపి ఉ.9 గంటల వరకు 27.45% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.
☆ ఏన్కూరు-25.24%
☆ కల్లూరు- 28.33%
☆ పెనుబల్లి-31.52%
☆ సత్తుపల్లి- 23.63%
☆ సింగరేణి-25.71%
☆ తల్లాడ- 28.55%
☆ వేంసూరు- 27.38%
◇ ఎన్నికల అప్డేట్ కోసం WAY2NEWS ను చూస్తూ ఉండండి.

News December 17, 2025

ఖమ్మం: ‘ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి’

image

ఖమ్మం జిల్లా గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి ప్రవేశాల కోసం TG-CET 2026 నిర్వహించనున్నట్లు DCO సిహెచ్.జ్యోతి తెలిపారు. పరీక్ష ఫిబ్రవరి 22 (ఆదివారం) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ఉచిత విద్య, వసతి, భోజనం అందించే ఈ గురుకులాల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు జనవరి 21వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.