News February 18, 2025

బ‌ర్డ్‌ఫ్లూ బ‌ఫ‌ర్ జోన్‌లో నిరంత‌ర అప్ర‌మ‌త్త‌త: కలెక్టర్

image

గంప‌ల‌గూడెం మండ‌లంలోని కోళ్ల మ‌ర‌ణాల‌కు సంబంధించి బ‌ర్డ్‌ఫ్లూ నిర్ధార‌ణ కావ‌డంతో 10 కిలోమీట‌ర్ల ప‌రిధిలోని 35 గ్రామాల్లో తీసుకున్న ముంద‌స్తు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌ను కొన‌సాగించాల‌ని క‌లెక్ట‌ర్ జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. అనుమ‌ల్లంక‌ ఘ‌ట‌న నేప‌థ్యంలో నివార‌ణ‌, నియంత్ర‌ణ చ‌ర్య‌లపై స‌మీక్షించేందుకు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లో జిల్లా స‌మన్వ‌య క‌మిటీ సమావేశం జరిగింది. 

Similar News

News December 6, 2025

హోంగార్డుల సేవలు కీలకం: ఎస్పీ

image

63వ హోంగార్డ్స్ ఆవిర్భావ వేడుకలను శనివారం రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోంగార్డులు నిస్వార్థ సేవలు అందిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో సేవా దృక్పథంతో విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ కొనియాడారు. పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు కీలకమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

News December 6, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు.!

image

ప్రొద్దుటూరులో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,740
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ. 11,721
☛ వెండి 10 గ్రాములు ధర: రూ.1780.0=

News December 6, 2025

ఇండిగోపై కేంద్రం సీరియస్.. మీటింగ్‌కు రావాలని ఆదేశం

image

ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన ఇండిగో యాజమాన్యంపై కేంద్ర విమానయాన శాఖ మరోసారి సీరియస్ అయింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని ఇండిగో యాజమాన్యాన్ని ఆదేశించింది. రద్దు చేసిన టికెట్ ఛార్జీలను రేపు సాయంత్రం 8 గంటల లోపు రిటర్న్ చేయాలని ఇప్పటికే సూచించింది.