News April 2, 2025
బలహీన వర్గాలను ఐక్యం చేసిన పాపన్న: మంత్రి

బడుగు, బలహీన వర్గాలను ఐక్యం చేసిన పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా సంగారెడ్డిలో పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మంత్రి మాట్లాడుతూ నేటి యువత విద్యార్థులు పాపన్నను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
Similar News
News November 17, 2025
అమలాపురం: పీజీఆర్ఎస్కు 29 ఫిర్యాదులు

అమలాపురంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో సోమవారం ‘పీజీఆర్ఎస్’ (పోలీస్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్) జరిగింది. ఇందులో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 29 సమస్యలు వచ్చాయి. లిఖితపూర్వకంగా అర్జీలు స్వీకరించిన ఎస్పీ, వాటిని చట్ట పరిధిలో విచారించి, త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
News November 17, 2025
అమలాపురం: పీజీఆర్ఎస్కు 29 ఫిర్యాదులు

అమలాపురంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో సోమవారం ‘పీజీఆర్ఎస్’ (పోలీస్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్) జరిగింది. ఇందులో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 29 సమస్యలు వచ్చాయి. లిఖితపూర్వకంగా అర్జీలు స్వీకరించిన ఎస్పీ, వాటిని చట్ట పరిధిలో విచారించి, త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
News November 17, 2025
చిత్తూరు పోలీసులకు అందిన 38 ఫిర్యాదులు

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 38 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. వీటిని చట్టప్రకారం విచారించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు పాల్గొన్నారు.


