News April 2, 2025

బలహీన వర్గాలను ఐక్యం చేసిన పాపన్న: మంత్రి

image

బడుగు, బలహీన వర్గాలను ఐక్యం చేసిన పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా సంగారెడ్డిలో పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మంత్రి మాట్లాడుతూ నేటి యువత విద్యార్థులు పాపన్నను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

Similar News

News November 18, 2025

తిరుపతి: రాష్ట్రపతి పర్యటన ఇలా..

image

తిరుమల శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈనెల 20న రానున్నారు. షెడ్యూల్ ఇలా..
➤20న 3.25PM: రేణిగుంటకు రాక
➤3.55PM: తిరుచానూరు ఆలయ దర్శనం
➤5.20PM: తిరుమలకు చేరిక
➤21న 9:30 AM: వరహాస్వామి దర్శనం
➤10AM: వేంకన్న దర్శనం
➤10:50AM: తిరుమల నుంచి పయనం
➤11:50AM: విమానాశ్రయం చేరుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం.

News November 18, 2025

తిరుపతి: రాష్ట్రపతి పర్యటన ఇలా..

image

తిరుమల శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈనెల 20న రానున్నారు. షెడ్యూల్ ఇలా..
➤20న 3.25PM: రేణిగుంటకు రాక
➤3.55PM: తిరుచానూరు ఆలయ దర్శనం
➤5.20PM: తిరుమలకు చేరిక
➤21న 9:30 AM: వరహాస్వామి దర్శనం
➤10AM: వేంకన్న దర్శనం
➤10:50AM: తిరుమల నుంచి పయనం
➤11:50AM: విమానాశ్రయం చేరుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం.

News November 18, 2025

చెరకు సాగుకు భూమి తయారీ – సూచనలు

image

చెరకును నాటడానికి 4 వారాల ముందే పశువుల గెత్తం లేదా కంపోస్ట్ ఎరువును ఎకరానికి 10 టన్నుల చొప్పున వేసి భూమిలో కలియదున్నాలి. బరువు నేలల్లో 5-6 టన్నులు వేసుకోవాలి. పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగ, పిల్లి పెసర, అలసంద వంటి వాటిని పెంచి నేలలో కలియదున్నాలి. పచ్చిరొట్ట పంటలు భూమికి చేర్చడం వల్ల పంటకు భాస్వరం లభ్యత పెరగడమే కాకుండా, భూమికి నీటిని నిలుపుకునే శక్తి పెరిగి పంట బాగా ఎదగడానికి దోహదపడుతుంది.