News January 27, 2025
బాపట్ల పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 51 అర్జీలు

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను జిల్లా ఎస్పీ తుషార్ డూడి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 51 ఫిర్యాదులు అందినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం జరిగే కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో తెలుపవచ్చని ఎస్పీ అన్నారు.
Similar News
News November 22, 2025
నవంబర్ 22: చరిత్రలో ఈ రోజు

1913: ఆర్థికవేత్త, ఆర్బీఐ 8వ గవర్నర్ లక్ష్మీకాంత్ ఝా జననం
1963: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడి మరణం
1968: మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చే బిల్లుకు లోక్సభ ఆమోదం
2006: భారత మహిళా రసాయన శాస్త్రవేత్త అసీమా చటర్జీ మరణం
2016: సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మరణం (ఫొటోలో)
News November 22, 2025
ఫ్లోటింగ్ ఐలాండ్ బిల్డ్ చేస్తున్న చైనా!

చైనా ఆర్టిఫిషియల్ ఫ్లోటింగ్ ఐలాండ్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది న్యూక్లియర్ దాడినీ ఎదుర్కోగలదని సమాచారం. 78,000 టన్నుల సబ్ మెర్సిబుల్ ట్విన్ హల్ ప్లాట్ఫామ్ కలిగిన ఇది ప్రపంచంలోనే తొలి సెల్ఫ్ సస్టైనింగ్ ఐలాండ్గా చెబుతున్నారు. 2028నాటికి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. 238మంది వ్యక్తులు దాదాపు 4 నెలల వరకు ఎలాంటి సప్లయ్స్ లేకుండా ఈ ఐలాండ్లో జీవించేందుకు వీలుంటుందని సమాచారం.
News November 22, 2025
ఫ్లోటింగ్ ఐలాండ్ బిల్డ్ చేస్తున్న చైనా!

చైనా ఆర్టిఫిషియల్ ఫ్లోటింగ్ ఐలాండ్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది న్యూక్లియర్ దాడినీ ఎదుర్కోగలదని సమాచారం. 78,000 టన్నుల సబ్ మెర్సిబుల్ ట్విన్ హల్ ప్లాట్ఫామ్ కలిగిన ఇది ప్రపంచంలోనే తొలి సెల్ఫ్ సస్టైనింగ్ ఐలాండ్గా చెబుతున్నారు. 2028నాటికి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. 238మంది వ్యక్తులు దాదాపు 4 నెలల వరకు ఎలాంటి సప్లయ్స్ లేకుండా ఈ ఐలాండ్లో జీవించేందుకు వీలుంటుందని సమాచారం.


