News March 17, 2025

బాపట్ల: సారా నిర్మూలనకు నవోదయం 2.0 ప్రారంభం

image

నాటుసారాను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిందని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. సోమవారం బాపట్లలో అధికారులతో కలిసి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని సారా రహితంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించిందన్నారు. నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా అర్హులైన వారికి ప్రత్యామ్నాయం మార్గాలను చూపిస్తామన్నారు.

Similar News

News March 18, 2025

HYD: ఇమ్రాన్‌ ఖాన్‌కు ‘పరేషాన్’!

image

ఇమ్రాన్‌ ఖాన్‌కు ‘పరేషాన్’ తప్పడం లేదు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారని పంజాగుట్టలో ఇతడిపై కేసు నమోదైంది. సెలబ్రిటీల ఇల్లీగల్ ప్రమోషన్స్ పట్ల నెటిజనులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇన్‌స్టాలోనూ పలువురు HYD ఇన్‌ఫ్లూయెన్సర్లు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారు. పోలీసుల చర్యలకు భయపడి ఆ వీడియోలు డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ యాప్స్ వ్యవహారంలో ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

News March 18, 2025

HYD: ఇమ్రాన్‌ ఖాన్‌కు ‘పరేషాన్’!

image

ఇమ్రాన్‌ ఖాన్‌కు ‘పరేషాన్’ తప్పడం లేదు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారని పంజాగుట్టలో ఇతడిపై కేసు నమోదైంది. సెలబ్రిటీల ఇల్లీగల్ ప్రమోషన్స్ పట్ల నెటిజనులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇన్‌స్టాలోనూ పలువురు HYD ఇన్‌ఫ్లూయెన్సర్లు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారు. పోలీసుల చర్యలకు భయపడి ఆ వీడియోలు డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ యాప్స్ వ్యవహారంలో ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

News March 18, 2025

మలికిపురం: సునీతా విలియమ్స్‌కు విద్యార్థుల స్వాగతం

image

9 నెలల అంతరిక్షవాసం ముగించుకుని భారత సంతతికి చెందిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ బారీ విల్మోర్‌లు బుధవారం తెల్లవారుజామున భూమికి తిరిగి రానున్న నేపథ్యంలో మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం స్కూల్ విద్యార్థులు సునీతా అంటూ మంగళవారం మానవహారంగా ఏర్పడి స్వాగతం పలికారు. ఐఎస్ఎస్‌లో 9 నెలల పాటు గడపాల్సి వచ్చినా సునీత ఎక్కడా డీలాపడలేదని టీచర్ ప్రసాద్ పేర్కొన్నారు.

error: Content is protected !!