News April 28, 2024
బిక్కనూర్: రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి

మండల పరిధిలోని రామేశ్వర్ పల్లి గ్రామ పరిధిలోగల రైల్వే పట్టాలపై గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైలు ఢీ కొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News April 15, 2026
NZB: రాష్ట్ర స్థాయి రెజ్లింగ్లో జిల్లాకు 9 మెడల్స్

రాష్ట్ర స్థాయి అండర్ -17 రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో నిజామాబాద్ రెజ్లర్లు 9 మెడల్స్ సాధించారు. హైదరాబాదులో జరిగిన రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో టి.వెంకటేష్ గోల్డ్ మెడల్, బి.రోజా సిల్వర్ మెడల్, జి.గణేష్ సిల్వర్ మెడల్ సాధించగా ప్రవీణ్, మహేందర్, సృజన, రాజేశ్వరి, గంగాధర్, అంబాదాస్ బ్రాంజ్ మెడల్ సాధించినట్లు కోచ్ కం మేనేజర్గా వ్యవహరించిన దేవేందర్, బిందు తెలిపారు.
News April 14, 2026
నిజామాబాద్లో జిల్లాలో 43.2 డిగ్రీల ఎండ

జిల్లాలో ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మచ్చర్లలో అత్యధికంగా 43.2 డిగ్రీలు, భీంగల్ 43.0, మోస్రా 42.9, NZB 42.8, మంచిప్ప, మల్కాపూర్, ఆలూర్, పెర్కిట్ 42.7, మెండోరా, జక్రాన్పల్లి 42.6, మోర్తాడ్, గూపన్ పల్లి 42.5, ఇస్సపల్లి 42.4, వేల్పూర్, రేంజల్ 42.3,సాలూర, కోటగిరి, నవీపేట, ఏర్గట్లలో 42.2, ఎడపల్లి 42.1, బాల్కొండ, కోరట్పల్లి 42.0, లక్మాపూర్, కులాస్పూర్,ధర్పల్లి 41.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News April 14, 2026
నిజామాబాద్లో జిల్లాలో 43.2 డిగ్రీల ఎండ

జిల్లాలో ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మచ్చర్లలో అత్యధికంగా 43.2 డిగ్రీలు, భీంగల్ 43.0, మోస్రా 42.9, NZB 42.8, మంచిప్ప, మల్కాపూర్, ఆలూర్, పెర్కిట్ 42.7, మెండోరా, జక్రాన్పల్లి 42.6, మోర్తాడ్, గూపన్ పల్లి 42.5, ఇస్సపల్లి 42.4, వేల్పూర్, రేంజల్ 42.3,సాలూర, కోటగిరి, నవీపేట, ఏర్గట్లలో 42.2, ఎడపల్లి 42.1, బాల్కొండ, కోరట్పల్లి 42.0, లక్మాపూర్, కులాస్పూర్,ధర్పల్లి 41.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


