News May 21, 2024
బిట్రగుంట : 27 నుంచి మెమూ రైళ్లు రద్దు

బిట్రగుంట -విజయవాడ- చెన్నై రైల్వే స్టేషన్ల మధ్య మరోమారు మెమూ రైళ్లు రద్దు కానున్నాయి. బిట్రగుంట – విజయవాడ మధ్య రాకపోకలు సాగించే రైలు ఈ నెల 27 నుంచి జూన్ 23 వరకు, బిట్రగుంట- చెన్నై సెంట్రల్ మధ్య రాకపోకలు సాగించే మెమూను ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు, జూన్ 3 నుంచి 7వ తేదీ వరకు, తిరిగి 10 నుంచి 14, 17 నుంచి 21 తేదీల మధ్యలో రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Similar News
News November 23, 2025
పెన్నానది ఐలాండ్లో 12 మంది అరెస్ట్

ఇందుకూరుపేట(M) కుడితిపాలెం సమీపంలోని పెన్నా నది ఐలాండ్లో పేకాటాడుతున్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. SP అజిత పర్యవేక్షణలో రూరల్ DSP ఘట్టమనేని శ్రీనివాస్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దాడులు చేపట్టారు. డ్రోన్ కెమెరా ద్వారా పేకాట రాయుళ్ల కదలికలను పసిగట్టి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3లక్షల నగదు, 3కార్లు, 6 బైక్లు, 14 ఫోన్లు పోలీసులు సీజ్ చేశారు.
News November 23, 2025
నెల్లూరు: ZP సీఈవోగా శ్రీధర్ రెడ్డి బాధ్యతలు

నెల్లూరు జిల్లా పరిషత్ సీఈవోగా ఎల్.శ్రీధర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన జిల్లా పంచాయతీ అధికారిగా ఉంటూ జడ్పీ సీఈవోగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
News November 23, 2025
నెల్లూరు: ZP సీఈవోగా శ్రీధర్ రెడ్డి బాధ్యతలు

నెల్లూరు జిల్లా పరిషత్ సీఈవోగా ఎల్.శ్రీధర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన జిల్లా పంచాయతీ అధికారిగా ఉంటూ జడ్పీ సీఈవోగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.


