News January 11, 2025
బీన్యూ మొబైల్స్ వారి సంక్రాంతి ఆఫర్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 సంవత్సరాలుగా 70 లక్షలకు పైగా మొబైల్ వినియోగదారుల అభిమానం, ఆదరణ చూరగొన్న ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ బీన్యూ మొబైల్స్ & ఎలక్ట్రానిక్స్ సంక్రాంతి ఆఫర్లు ప్రకటించింది. మొబైల్స్, గృహోపకరణాలపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామని సీఈఓ వై.సాయి నిఖిలేశ్ తెలిపారు. ప్రజలు ప్రత్యేక ఆఫర్లను వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News January 24, 2025
HYD: ఇన్స్టాలో అశ్లీల వీడియోలు.. ARREST
ఇన్స్టాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి చిన్నారుల అశ్లీల నృత్యాలు షేర్ చేసిన HYD వాసులు అరెస్ట్ అయ్యారు. ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు, ఓ వ్యాపారి పోర్న్ చూస్తున్నారు. చిన్నారుల అశ్లీల వీడియోలను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నారు. గుర్తించిన NCMEC(National Center for Missing & Exploited Children) సైబర్ క్రైమ్ PSలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని గురువారం అరెస్ట్ చేశారు.
News January 24, 2025
హైదరాబాద్లో చికెన్ ధరలు
హైదరాబాద్లో చికెన్ ధరలు కొండెక్కాయి. గత నెల రోజులుగా KG రూ. 200కు పైగానే అమ్ముతున్నారు. స్కిన్లెస్ రూ. 245 నుంచి రూ. 250 మధ్య విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ రూ. 215 నుంచి రూ. 230 మధ్య అమ్మకాలు జరుపుతున్నారు. శుక్రవారం ఫాంరేట్ KG రూ. 127, రిటైల్ KG రూ. 149గా నిర్ణయించారు. మీ ఏరియాలో ధరలు ఏ విధంగా ఉన్నాయి.
SHARE IT
News January 23, 2025
HYD ఎయిర్పోర్ట్లో సందర్శకులకు నో ఎంట్రీ
గణతంత్ర వేడుకలు సమీపిస్తున్న వేళ అధికారులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో సందర్శకులకు నో ఎంట్రీ అని బోర్డ్ పెట్టారు. ఈ నెల 30 వరకు అనుమతి ఇవ్వమన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా అంతర్జాతీయ విమానాశ్రయాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో RGIAలోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. ప్యాసింజర్ వెంట ఒకరు, ఇద్దరు మాత్రమే రావాలని సూచించారు. SHARE IT