News September 21, 2024

బుచ్చి: రేపు కౌన్సిలర్లు టీడీపీలో చేరిక!

image

బుచ్చిరెడ్డిపాలెం మండలంలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఇటీవల పలువురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో భేటీ కావడంతో వారు టీడీపీలో చేరుతున్నారని ప్రచారం మండలంలో జోరు అందుకుంది. దీంతో ఆదివారం బుచ్చిలో ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా వారు టీడీపీలో చేరుతున్నారని మండలంలో చర్చించుకుంటున్నారు. అయితే వారి చేరికతో పలువురు టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

Similar News

News November 25, 2025

కావలి మాజీ MLAకు సర్జరీ.. జగన్ ట్వీట్

image

కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి అనారోగ్య కారణాలతో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని YCP అధినేత జగన్ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. ఇటీవల బెంగుళూరులో బైపాస్ సర్జరీ చేయించుకున్న రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నారు.

News November 25, 2025

కావలి మాజీ MLAకు సర్జరీ.. జగన్ ట్వీట్

image

కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి అనారోగ్య కారణాలతో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని YCP అధినేత జగన్ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. ఇటీవల బెంగుళూరులో బైపాస్ సర్జరీ చేయించుకున్న రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నారు.

News November 25, 2025

కావలి మాజీ MLAకు సర్జరీ.. జగన్ ట్వీట్

image

కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి అనారోగ్య కారణాలతో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని YCP అధినేత జగన్ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. ఇటీవల బెంగుళూరులో బైపాస్ సర్జరీ చేయించుకున్న రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నారు.