News April 12, 2024
బెంగళూరు-ఖరగ్ పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎస్ఎంవి బెంగళూరు ఖరగ్ పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ రైల్వే డీసీఎం త్రిపాఠి తెలిపారు. ఈనెల 12 నుంచి 17 వరకు నడిచే ఈ రైలు మధ్యాహ్నం 3.30 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి దువ్వాడ మీదుగా ఖరగ్ పూర్ చేరుకుంటుందన్నారు. ఈనెల 15 నుంచి 20 వరకు నడిచే ఖరగ్ పూర్-ఎస్ఎంవి బెంగళూరు ప్రత్యేక రైలు సాయంత్రం నాలుగు గంటలకు ఖరగ్ పూర్లో బయలుదేరుతుందన్నారు.
Similar News
News October 9, 2024
అనకాపల్లి: సాగునీటి సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి
అనకాపల్లి జిల్లాలో సాగినీటి సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. సాగునీటి పారుదల వ్యవస్థలో రైతులను భాగస్వామ్యం చేసి సాగునీటి సంఘాలను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
News October 9, 2024
విశాఖలో TODAY TOP NEWS
✶విశాఖ: విలాసాలకు అలవాటు పడి దొంగతనాలు
✶పాయకరావుపేటలో అమ్మవారి నవరూప అవతారాలు
✶డిసెంబర్లో విశాఖ రైల్వేజోన్కు శంకుస్థాపన
✶అరకులోయలో NCC కెడెట్స్ ట్రెక్కింగ్ క్యాంపు
✶నక్కపల్లి వద్ద బస్సు ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం
✶మేడివాడ: భార్య మందలించిందని భర్త ఆత్మహత్య
✶అల్లూరి: 59 మొబైల్ ఫోన్లు అప్పగింత
✶విశాఖలో రూ.50కే కిలో టమాటా
✶విశాఖలో ఆక్రమణలు కూల్చివేత
News October 8, 2024
అనకాపల్లి: సాగునీటి సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి
అనకాపల్లి జిల్లాలో సాగినీటి సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. సాగునీటి పారుదల వ్యవస్థలో రైతులను భాగస్వామ్యం చేసి సాగునీటి సంఘాలను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.