News February 5, 2025
బెల్లంపల్లి: అనాథ యువకుడికి అంత్యక్రియలు

బెల్లంపల్లిలో ఓ అనాథ యువకుడికి గ్రామస్థులంతా కలిసి అంత్యక్రియలు చేశారు. గ్రామానికి చెందిన కూలీ నరేశ్ బుధవారం రైల్వే పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతడికి ఎవరూ లేకపోవడంతో గ్రామస్థులంతా కలిసి డబ్బులు పోగు చేసి అంత్యక్రియలు నిర్వహించారు.
Similar News
News March 27, 2025
HNK: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

TG కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం WGL, HNK, MLG, JN, BHPL, MHBD డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.
News March 27, 2025
నేటి నుంచి అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర

అనకాపల్లి పట్టణం తాకాశివీధిలో వేంచేసియున్న నూకంబిక అమ్మవారి జాతరను గురువారం నుంచి ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ టి.రాజేష్ తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి అమ్మవారి ఘటాలను పురవీధుల్లో ఊరేగిస్తామన్నారు. 28 సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు కొత్త అమావాస్య జాతర జరుగుతుందన్నారు. జాతరలో నేలవేషాలు, స్టేజ్ ప్రోగ్రాములు ఏర్పాటు చేసామన్నారు.
News March 27, 2025
JGTL: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

TG కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం KNR, PDPL, JGTL, SRCL డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్పై BRS చేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో దిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.