News March 10, 2025
బెల్లంపల్లి: ‘చిన్నారుల చికిత్సకు రూ.32కోట్లు కావాలి’

తమ పిల్లలను కాపాడాలని ఓ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. బెల్లంపల్లికి చెందిన కృష్ణవేణి-కళ్యాణ్ దాస్ దంపతుల కుమార్తె సహస్ర(1), కుమారుడు మహావీర్(4)లు స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫి (SMA) వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో వారికి ఒక్కొక్కరికి రూ.16కోట్ల ఇంజెక్షన్ వేయాలని డాక్టర్లు తెలిపారు. చికిత్స చేయించేందుకు తమ ఆర్థిక స్తోమత సరిపోదని.. ప్రభుత్వం, అధికారులు ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Similar News
News March 10, 2025
వికారాబాద్ జిల్లా నేటి ముఖ్యాంశాలు

✓ VKB: ప్రజావాణికి వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్
✓ VKB: జిల్లావ్యాప్తంగా 116 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు గైర్హాజరు
✓ పరిగి: ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఇళ్ల పంపిణీ: MLA
✓ పరిగి: ఘనంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
✓ కొడంగల్: వీరభద్రేశ్వర స్వామి విగ్రహ పున:ప్రతిష్ఠాపన కార్యక్రమం
✓ తాండూర్: జిల్లాలో సావిత్రిబాయిఫూలే వర్ధంతి
✓ బొంరాస్పేట: ఇసుక డంపులు సీజ్
News March 10, 2025
అబ్బాయిలకూ పీరియడ్స్ వంటి సమస్య!

అమ్మాయిలకు పీరియడ్స్ ఎలాగో అబ్బాయిలూ ప్రతి నెలా IMS(ఇర్రిటబుల్ మేల్ సిండ్రోమ్) వంటి హార్మోన్ సమస్యతో బాధపడతారని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన వారిలో ఇది కనిపిస్తుంటుంది. నెలలో IMS సమయంలో వీరు ఎవరితో మాట్లాడరు. చిరాకు పడటం, రీజన్ లేకుండా కోప్పడతారు. దేనిపైనా ఇంట్రెస్ట్ చూపరు. ఇలాంటి సమయంలో వారితో ఆర్గ్యుమెంట్ చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. మీకు ఇలానే అనిపిస్తుందా? COMMENT
News March 10, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి TOP న్యూస్

* KMR జిల్లా SPగా బాధ్యతలు స్వీకరించిన రాజేశ్చంద్ర
* మంత్రుల వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్న జిల్లా అధికారులు
* KMR: ప్రజావాణికి 101 ఫిర్యాదులు
* KMR: అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు ఛాన్స్: కలెక్టర్
* జుక్కల్ MLA తోట లక్ష్మీకాంతరావు చిత్ర పటానికి పాలాభిషేకం
* కార్మికుల వేతనాలు సక్రమంగా చెల్లించేలా చర్యలు: MLA
* జిల్లా పంచాయతీ అధికారిగా మురళీ
* ‘షబ్బీర్ అలీకి MLCగా అవకాశం కల్పించాలి’