News February 14, 2025
బెల్లంపల్లి: బార్లో దాడి.. ఆరుగురికి రిమాండ్: CI

బెల్లంపల్లి పట్టణంలోని కాల్టెక్స్ ఏరియాలో ఓ బార్లో జరిగిన గొడవలో దాడికి పాల్పడిన మరో ముగ్గురు కోట సౌషీల్, కాలం నవీన్, చింతం సాయికుమార్ను గురువారం రిమాండ్ తరలించినట్లు బెల్లంపల్లి రూరల్ సీఐ ఆప్టులుద్దీన్ తెలిపారు. తాండూర్ మండలానికి చెందిన బండారి వంశీని 6గురు వ్యక్తులు బీరు సీసాలతో దాడి చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అల్లి సాగర్, రత్నం సోము, మామిడి అన్నమయ్యలను ఈనెల 9న అరెస్టు చేశారు.
Similar News
News November 18, 2025
MECONలో 39పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<
News November 18, 2025
MECONలో 39పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<
News November 18, 2025
అద్దంకి: తల్లిదండ్రులు వేరే పెళ్లి చేసుకున్నారని కుమారుడు సూసైడ్

అద్దంకిలోని గాజులపాలేనికి చెందిన శేషాద్రి (21) ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు విడిపోయి వేరే పెళ్లిళ్లు చేసుకున్నారని మనస్తాపం చెంది ఈ నెల 11న శేషాద్రి విషం తిన్నట్లు సీఐ సుబ్బరాజు చెప్పారు. గుంటూరు వైద్యశాలలో చికిత్స పొందుతూ సోమవారం యువకుడు మృతి చెందినట్లు ఆయన చెప్పారు. మృతుడి తాత సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. యువకుడు నర్సారావుపేటలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు.


