News February 8, 2025
బెల్లంపల్లి రేంజ్లోనే పులి ఆవాసం!

గత 10రోజులుగా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని అటవీ ప్రాంతం నుంచి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పరిధిలో పులి సంచరిస్తూ అడవి ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. అటవీ శాఖ అధికారి పూర్ణచందర్ ఆధ్వర్యంలో సిబ్బంది శనివారం ఉదయం కాసిపేట మండలం వరిపేట గ్రామ సరిహద్దుల్లో పులి పాదముద్రలు గుర్తించినట్లు తెలిపారు. అటవీ సమీప చేలల్లో పంటలు ఎలా కాపాడుకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News February 24, 2026
HYDలో ఇసుక బజార్ల ఏర్పాటుకు చర్యలు

గ్రేటర్ హైదరాబాద్లో ఇసుక బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడానికి ప్రభుత్వం కొత్తగా ఇసుక బజార్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే 4 ఇసుక బజార్లు ప్రారంభించబడ్డాయి. ఇవి సత్ఫలితాలు ఇవ్వడంతో మే నాటికి 6 కొత్త ఇసుక బజార్లు ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇసుకను ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి సహాయపడతాయి.
News February 24, 2026
కీరదోసలో గుమ్మడి పెంకు పురుగు – నివారణ

కీరదోస మొక్కలు మొలకెత్తిన తర్వాత గుమ్మడి పెంకు పురుగులు లేత ఆకులను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి. ఈ సమయంలో ఈ పురుగుల నివారణకు ట్రైక్లోఫోరాన్ (5%) పొడిమందును చల్లాలి. 10 రోజుల తర్వాత మళ్లీ చల్లాలి. అలాగే తీగ పాకే సమయంలోనూ ఈ పెంకు పురుగులు పంటను ఆశించి ఆకులకు నష్టం కలిగిస్తాయి. అప్పుడు వాటి నివారణకు లీటరు నీటికి డైక్లోరోవాస్ 1.2ml లేదా ట్రైకోఫోరాన్ 2ml లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
News February 24, 2026
ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<


