News March 30, 2025
బైక్ ఎక్స్పెడిషన్ బృందానికి స్వాగతం

250వ AOC కార్పస్ డేను పురస్కరించుకుని బయలుదేరిన బైక్ ఎక్స్పెడిషన్ బృందాన్ని CAD పులగాన్ వద్ద ఉత్సాహంగా స్వాగతించారు. ఈ బృందం సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వరకు 2200 కి.మీ ప్రయాణించి మార్గమధ్యలో వీర నారులు, వేటరన్లు, విద్యార్థులతో పరస్పర కలయిక సాధించనుంది. ఆ తర్వాత వీరిని అధికారికంగా ఫ్లాగ్ ఆఫ్ చేశారు.
Similar News
News November 18, 2025
భారీ డీల్.. ఉక్రెయిన్కు 100 రఫేల్ జెట్లు!

ఫ్రాన్స్, ఉక్రెయిన్ మధ్య భారీ రక్షణ ఒప్పందం కుదిరింది. ఫ్రాన్స్ నుంచి ఏకంగా 100 రఫేల్ F4 యుద్ధ విమానాలను, ఎయిర్ డిఫెన్స్ డిస్టమ్స్ను ఉక్రెయిన్ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు డీల్ పత్రాలపై రెండు దేశాల ప్రెసిడెంట్లు మేక్రాన్, జెలెన్స్కీ సంతకాలు చేశారు. 2035 నాటికి ఈ జెట్ల డెలివరీ పూర్తి కానుంది. డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసే రఫేల్ జెట్స్ ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో కీలక పాత్ర పోషించాయి.
News November 18, 2025
భారీ డీల్.. ఉక్రెయిన్కు 100 రఫేల్ జెట్లు!

ఫ్రాన్స్, ఉక్రెయిన్ మధ్య భారీ రక్షణ ఒప్పందం కుదిరింది. ఫ్రాన్స్ నుంచి ఏకంగా 100 రఫేల్ F4 యుద్ధ విమానాలను, ఎయిర్ డిఫెన్స్ డిస్టమ్స్ను ఉక్రెయిన్ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు డీల్ పత్రాలపై రెండు దేశాల ప్రెసిడెంట్లు మేక్రాన్, జెలెన్స్కీ సంతకాలు చేశారు. 2035 నాటికి ఈ జెట్ల డెలివరీ పూర్తి కానుంది. డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసే రఫేల్ జెట్స్ ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో కీలక పాత్ర పోషించాయి.
News November 18, 2025
AIలో గోదావరిఖని విద్యార్థినికి GOLD MEDAL

గోదావరిఖని ఫైవింక్లయిన్కు చెందిన విద్యార్థిని కైలాస మోనా ఏఐలో బంగారు పతకం సాధించింది. హుజూరాబాద్ కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న ఈమె బీటెక్(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్) విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్కు ఎంపికయ్యింది. త్వరలో జరగనున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో మోనా ఈ బంగారు పతకాన్ని అందుకోనుంది.


