News February 28, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓ ఏసీబీకి చిక్కిన కొత్తగూడెం టౌన్ కూలీలైన్ స్కూల్ HM
✓ చర్లలో ప్రాణం తీసిన అక్రమ ఇసుక రవాణా
✓ మణుగూరులో బండరాయితో బాది దారుణ హత్య
✓ మణుగూరులో హెల్త్ క్యాంపును పరిశీలించిన ఐటీడీఏ పీవో
✓ అశ్వాపురం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
✓ మిర్చి రైతులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనికరం లేదన్న సీపీఎం నేత
✓ జిల్లావ్యాప్తంగా జాతీయ సైన్స్ డే, టైలర్స్ డే వేడుకలు
✓ ఫిజికల్ ఫిట్నెస్ ఎంతో అవసరమన్న జిల్లా ఎస్పీ
Similar News
News September 18, 2025
సభా సమయం.. జిల్లా నేతల సంసిద్ధం!

నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఇప్పటికే నేతలంతా విజయవాడకు చేరుకున్నారు. జిల్లాలో రోడ్లు, నీటి ప్రాజెక్టుల వంటి అంశాలపై గళమెత్తేందుకు సిద్ధమయ్యారు. ఓర్వకల్లు పారిశ్రామిక పార్క్కు భారీ పరిశ్రమలు వస్తుండటంతో పెట్టబడుల వివరాలను మంత్రి భరత్ వివరించే అవకాశముంది. ఇక తమ గోడు అసెంబ్లీలో వినిపించాలని ఉల్లి, టమాటా రైతులు కోరుతున్నారు.
News September 18, 2025
27 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

ఐఐటీ ఢిల్లీలో 4 ప్రాజెక్ట్ సైంటిస్టు పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఈ నెల 30 ఆఖరు తేదీ. ఐఐటీ హైదరాబాద్లో 4 రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు ఈనెల 26 వరకు, మునిషన్స్ ఇండియా లిమిటెడ్లో 14 ఇంజినీర్ పోస్టులకు ఈ నెల 28వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్లో 5 ఉద్యోగాలకు అక్టోబర్ 3 వరకు అవకాశం ఉంది.
News September 18, 2025
పాలకోడేరు: గల్లంతైన జైదేవ్ మృతదేహం లభ్యం

పాలకోడేరు మండలం వేండ్ర కట్టా వారిపాలెం గోస్తని నదిలో గల్లంతైన చిన్నారి జైదేవ్ మృతదేహం బుధవారం లభ్యమైంది. ఆదివారం గల్లంతైన అతడి కోసం నాలుగు రోజులుగా ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు గాలింపు చేపట్టారు. వేండ్ర రైల్వే స్టేషన్ సమీపంలో సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో గుర్రపుడెక్కల్లో చిక్కుకుని ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.