News February 15, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓ ములకలపల్లి: జామాయిల్ తోటలో కార్చిచ్చు ✓ రేపు జిల్లాలో పర్యటించనున్న ఎమ్మెల్సీ కవిత ✓ రోడ్డు ప్రమాద బాధితుడికి అండగా మణుగూరు ఎమ్మార్వో ✓ రోంపేడు ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ✓ న్యాయమూర్తిపై దాడిని ఖండించిన కొత్తగూడెం, భద్రాచలం బార్ అసోసియేషన్ ✓ భద్రాచలం ఎస్సీ గర్ల్స్ హాస్టల్ గోడ నిర్మించాలని ధర్నా ✓ నేలకొండపల్లి: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య.
Similar News
News December 10, 2025
ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News December 10, 2025
రహదారుల అభివృద్ధికి రూ.87.25 కోట్లు: ఎంపీ బాలశౌరి

కృష్ణా జిల్లా గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం మొత్తం రూ. 87.25 కోట్ల ఎస్ఏఎస్సీఐ (SASCI) నిధులు మంజూరు చేసినందుకు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం ఫేజ్-1 కింద రూ. 2,123 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ పంచాయతీ రాజ్ శాఖ జీ.ఓ విడుదల చేసిందని ఎంపీ వివరించారు.
News December 10, 2025
NZB: ప్లాట్ ఫాం, రైలు మధ్యలో ఇరుక్కుని వ్యక్తి మృతి

నిజామాబాద్లో ప్లాట్ ఫామ్.. రైల్ మధ్యలో ఇరుక్కొని వ్యక్తి మృతిచెందాడు. నిజామాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్ఫామ్ 3పై రైలు ఎక్కే క్రమంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు. ప్లాట్ఫామ్, రైలు పట్టాల మధ్య ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయాలై స్పాట్లోనే మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. మృతుడి వయసు 40-45 ఏళ్లు ఉంటుందని, కుడిచేతి మధ్యవేలు లేదని గుర్తించారు. కేసు నమోదు చేశారు.


