News February 3, 2025
భద్రాద్రి రామయ్య ఆలయంలో ఆసక్తికర ఘటన

భద్రాద్రి రామాలయంలో వాగ్గేయకార ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. రెండో రోజు ఉత్సవాల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆలయంలో ముస్లిం తండ్రి కోడుకులు కచేరి నిర్వహించారు. వరంగల్కి చెందిన మహ్మద్ లాయక్ ఆహ్మద్, కోడుకు మహ్మద్ షహబాజ్ తమ సంగీత కచేరితో భక్తులను ఆకట్టుకున్నారు. మతసామరస్యం చాటిన వారిని పలువురు ప్రశంసిస్తున్నారు.
Similar News
News November 21, 2025
గాంధీభవన్: ఓటర్ ఇన్ఫర్మేషన్ను పబ్లిక్ డొమైన్లో పెట్టాలి: ఎమ్మెల్యే

ఓటర్ ఇన్ఫర్మేషన్ను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఓట్ చోర్ గద్దె చోడ్ సిగ్నేచర్ కమిటీకి తనను ఛైర్మన్గా నియమించడం సంతోషంగా ఉందన్నారు. కమిటీ అంతా కలిసి పనులు విభజన చేసుకొని జిల్లా పర్యటనలు చేస్తామని చెప్పారు. డిజిటల్ ఓటర్ లిస్ట్ ఈసీ ప్రచురించాలని, అప్పుడే దొంగ ఓట్లు వేయడం ఆగుతుందన్నారు. ఓట్ చోరీకి బీజేపీ ఎలా పాల్పడుతుందో వివరిస్తామని వెల్లడించారు.
News November 21, 2025
గాంధీభవన్: ఓటర్ ఇన్ఫర్మేషన్ను పబ్లిక్ డొమైన్లో పెట్టాలి: ఎమ్మెల్యే

ఓటర్ ఇన్ఫర్మేషన్ను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఓట్ చోర్ గద్దె చోడ్ సిగ్నేచర్ కమిటీకి తనను ఛైర్మన్గా నియమించడం సంతోషంగా ఉందన్నారు. కమిటీ అంతా కలిసి పనులు విభజన చేసుకొని జిల్లా పర్యటనలు చేస్తామని చెప్పారు. డిజిటల్ ఓటర్ లిస్ట్ ఈసీ ప్రచురించాలని, అప్పుడే దొంగ ఓట్లు వేయడం ఆగుతుందన్నారు. ఓట్ చోరీకి బీజేపీ ఎలా పాల్పడుతుందో వివరిస్తామని వెల్లడించారు.
News November 21, 2025
అభివృద్ధి పనులను సమర్థవంతంగా నిర్వహించండి: ఎంపీ చిన్ని

ఇంద్రకీలాద్రి కొండపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం మాస్టర్ ప్లాన్, అభివృద్ధి పనులను సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని ఎంపీ కేశినేని చిన్ని అధికారులను ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న పనులపై అధికారులతో ఆయన సమీక్ష చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఆలయ ఛైర్మన్ బొర్రా గాంధీ, ఈవో శీనానాయక్తో కలిసి మహామండపం, కనకదుర్గనగర్ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు.


