News March 3, 2025
భర్త మృతిని తట్టుకోలేక భార్య బలవన్మరణం

శ్రీ సత్యసాయి జిల్లాలో విషాద ఘటన జరిగింది. హిందూపురం మండలం కొడిపి గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి అనే రైతు ఉదయం పొలం నుంచి ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురై కుప్పకూలి మృతిచెందారు. భర్త మృతిని తట్టుకోలేక ఆయన భార్య భాగ్యమ్మ (60) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆ గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.
Similar News
News November 25, 2025
రంగారెడ్డిలో ఎన్నికలు జరిగే తేదీలు ఇవే..

RR గ్రామపంచాయతీ పోలింగ్ 3 విడతల్లో జరగనుంది. 11న 1st ఫేజ్లో షాద్నగర్లోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, కొందుర్గు, చౌదరిగూడ, ఫరూఖ్నగర్, శంషాబాద్ (M)లో జరుగుతాయి. DEC14న 2వ ఫేజ్లో శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, ఆమనగల్, కడ్తాల్, తలకొండపల్లిలో ఉంటాయి. DEC17న 3వ ఫేజ్లో అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, మాడ్గులతో పాటు కందుకూరు, మహేశ్వరంలో ఉండగా, అదేరోజు కౌంటింగ్ ఉంటుంది.
News November 25, 2025
రంగారెడ్డిలో ఎన్నికలు జరిగే తేదీలు ఇవే..

RR గ్రామపంచాయతీ పోలింగ్ 3 విడతల్లో జరగనుంది. 11న 1st ఫేజ్లో షాద్నగర్లోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, కొందుర్గు, చౌదరిగూడ, ఫరూఖ్నగర్, శంషాబాద్ (M)లో జరుగుతాయి. DEC14న 2వ ఫేజ్లో శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, ఆమనగల్, కడ్తాల్, తలకొండపల్లిలో ఉంటాయి. DEC17న 3వ ఫేజ్లో అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, మాడ్గులతో పాటు కందుకూరు, మహేశ్వరంలో ఉండగా, అదేరోజు కౌంటింగ్ ఉంటుంది.
News November 25, 2025
రంగారెడ్డిలో ఎన్నికలు జరిగే తేదీలు ఇవే..

RR గ్రామపంచాయతీ పోలింగ్ 3 విడతల్లో జరగనుంది. 11న 1st ఫేజ్లో షాద్నగర్లోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, కొందుర్గు, చౌదరిగూడ, ఫరూఖ్నగర్, శంషాబాద్ (M)లో జరుగుతాయి. DEC14న 2వ ఫేజ్లో శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, ఆమనగల్, కడ్తాల్, తలకొండపల్లిలో ఉంటాయి. DEC17న 3వ ఫేజ్లో అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, మాడ్గులతో పాటు కందుకూరు, మహేశ్వరంలో ఉండగా, అదేరోజు కౌంటింగ్ ఉంటుంది.


