News June 29, 2024
భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డుపైనే నా తొలిసంతకం: మంత్రి సుభాష్

భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు ఫైలు పైనే తన తొలి సంతకం చేస్తానని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భవననిర్మాణ కార్మికసంఘం ఏఐటీయూసీ రాష్ట్ర నాయకత్వ బృందం శనివారం మంత్రిని కలిసి సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించి తమ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తుందని హామీ ఇచ్చారు.
Similar News
News December 18, 2025
రాజమండ్రి: మిసెస్ ఏపీ రన్నరప్గా డాక్టర్ యామిని ప్రియ

వైద్యురాలిగా రాణిస్తూనే.. అందాల పోటీల్లోనూ సత్తా చాటారు రాజమండ్రికి చెందిన డాక్టర్ యామిని ప్రియ. ఇటీవల విజయవాడలో జరిగిన ‘మిసెస్ ఆంధ్రప్రదేశ్-2025’ పోటీల్లో ఆమె సెకండ్ రన్నరప్గా నిలిచారు. విజయవాడకు చెందిన యామిని రాజమండ్రిలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. శాస్త్రీయ నృత్యంలోనూ ప్రవేశం ఉన్న ఆమె 2024 పోటీల్లో విజేతగా నిలిచారు. డాక్టర్ యామిని వరుస విజయాలు సాధించడం పట్ల నగర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
News December 18, 2025
రాజమండ్రి: మిసెస్ ఏపీ రన్నరప్గా డాక్టర్ యామిని ప్రియ

వైద్యురాలిగా రాణిస్తూనే.. అందాల పోటీల్లోనూ సత్తా చాటారు రాజమండ్రికి చెందిన డాక్టర్ యామిని ప్రియ. ఇటీవల విజయవాడలో జరిగిన ‘మిసెస్ ఆంధ్రప్రదేశ్-2025’ పోటీల్లో ఆమె సెకండ్ రన్నరప్గా నిలిచారు. విజయవాడకు చెందిన యామిని రాజమండ్రిలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. శాస్త్రీయ నృత్యంలోనూ ప్రవేశం ఉన్న ఆమె 2024 పోటీల్లో విజేతగా నిలిచారు. డాక్టర్ యామిని వరుస విజయాలు సాధించడం పట్ల నగర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
News December 18, 2025
రాజమండ్రి: మిసెస్ ఏపీ రన్నరప్గా డాక్టర్ యామిని ప్రియ

వైద్యురాలిగా రాణిస్తూనే.. అందాల పోటీల్లోనూ సత్తా చాటారు రాజమండ్రికి చెందిన డాక్టర్ యామిని ప్రియ. ఇటీవల విజయవాడలో జరిగిన ‘మిసెస్ ఆంధ్రప్రదేశ్-2025’ పోటీల్లో ఆమె సెకండ్ రన్నరప్గా నిలిచారు. విజయవాడకు చెందిన యామిని రాజమండ్రిలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. శాస్త్రీయ నృత్యంలోనూ ప్రవేశం ఉన్న ఆమె 2024 పోటీల్లో విజేతగా నిలిచారు. డాక్టర్ యామిని వరుస విజయాలు సాధించడం పట్ల నగర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.


