News March 26, 2025
భారీ శోభాయాత్రకు హైదరాబాద్ సిద్ధం

భారీ శోభాయాత్రకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. APR 6న శ్రీరామనవమి సందర్భంగా సీతారాంబాగ్ ఆలయం నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ఇటీవల ఈ రూట్ను గోషామహల్ MLA రాజాసింగ్ పరిశీలించారు. ఈ సారి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వేలాది మంది ఈ శోభాయాత్రలో పాల్గొని రాముడి విగ్రహాలను ఊరేగిస్తారు. శ్రీరామనవమి రోజు ‘జై శ్రీరామ్’ నినాదాలతో HYD హోరెత్తనుంది.
Similar News
News November 17, 2025
సౌదీలో రాంనగర్ వాసుల మృతి.. పేర్లు ఇవే!

సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో రాంనగర్ వాసులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల వివరాలను వారి బంధువులు Way2Newsకు వెల్లడించారు. 1.నసీరుద్దీన్, 2.ఉమైజా, 3.మరియం ఫాతిమా, 4.SK జైనుద్దీన్, 5.మెహరిష్, 6.మహమ్మద్, 7.రీదా తజీన్, 8.ఉజైరుద్దీన్, 9.అక్తర్ బేగం, 10.అనీస్ ఫాతిమ, 11.అమీనా బేగం, 12.సారా బేగం, 13.షబానా బేగం, 14.హుజైఫా జాఫర్, 15.రిజ్వానా బేగం, 16.సలాఉద్దీన్, 17.ఫరానా సుల్తానా, 18.తాసిమా తహరీన్.
News November 17, 2025
సౌదీలో రాంనగర్ వాసుల మృతి.. పేర్లు ఇవే!

సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో రాంనగర్ వాసులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల వివరాలను వారి బంధువులు Way2Newsకు వెల్లడించారు. 1.నసీరుద్దీన్, 2.ఉమైజా, 3.మరియం ఫాతిమా, 4.SK జైనుద్దీన్, 5.మెహరిష్, 6.మహమ్మద్, 7.రీదా తజీన్, 8.ఉజైరుద్దీన్, 9.అక్తర్ బేగం, 10.అనీస్ ఫాతిమ, 11.అమీనా బేగం, 12.సారా బేగం, 13.షబానా బేగం, 14.హుజైఫా జాఫర్, 15.రిజ్వానా బేగం, 16.సలాఉద్దీన్, 17.ఫరానా సుల్తానా, 18.తాసిమా తహరీన్.
News November 17, 2025
సౌదీ యాక్సిడెంట్: 18 మంది రాంనగర్ వాసులు మృతి!

సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 18 మంది ముషీరాబాద్లోని రాంనగర్ వాసులు మృతి చెందారు. జమిస్తాన్పూర్ హై స్కూల్ వెనుక గల్లీలో ఉండే SK నసీరుద్దీన్ ఫ్యామిలీ ఉమ్రా యాత్రకు వెళ్లినట్లు ఆయన బంధువు అస్లాం Way2Newsకి తెలిపారు. మొత్తం కుటుంబంలో ఒక్కరు మాత్రమే మిగిలారని, అతడు ఈ టూర్కి వెళ్లనట్లు స్పష్టం చేశారు. ప్రాణాలతో ఉన్న ససీరుద్దీన్ కుమారుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు USలో ఉన్నట్లు అస్లాం చెప్పారు.


