News July 12, 2024
భీమవరంలో రిటైర్డ్ జవాన్కు ఘన స్వాగతం

దేశానికి విశేష సేవలు అందించి రిటైర్డ్ అయ్యి భీమవరం తిరిగి వచ్చిన జావాన్ దాసరి దుర్గా రమేశ్కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జవాన్ రమేశ్ MRO కార్యాలయంలోని క్విట్ ఇండియా స్తూపం వద్ద నివాళులర్పించారు. 2001 నుంచి 2024 వరకు జమ్మూ-కశ్మీర్, రాజస్థాన్, హిమాచల్ బార్డర్లో ఎన్సీవో హెడ్గా దేశ రక్షణలో సేవలందించిన ఆయన.. తిరిగి భీమవరం చేరుకున్నారు.
Similar News
News November 30, 2025
ప.గో: నేడు బీచ్కి రావొద్దు

తుఫాను హెచ్చరికలు, సముద్రంలో అలల ఉద్ధృతి కారణంగా ఈ నెల 30న ఆదివారం ప.గో జిల్లాలో ప్రముఖ పర్యాటన ప్రాంతమైన పేరుపాలెం బీచ్లోకి సందర్శకులను అనుమతించబోమని రూరల్ సీఐ జి. దుర్గాప్రసాద్ తెలిపారు. వాతావరణ మార్పులతో అలలు వేగంగా వస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పర్యాటకులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలని, బీచ్ సందర్శనకు రావొద్దని కోరారు.
News November 30, 2025
ప.గో: నేడు బీచ్కి రావొద్దు

తుఫాను హెచ్చరికలు, సముద్రంలో అలల ఉద్ధృతి కారణంగా ఈ నెల 30న ఆదివారం ప.గో జిల్లాలో ప్రముఖ పర్యాటన ప్రాంతమైన పేరుపాలెం బీచ్లోకి సందర్శకులను అనుమతించబోమని రూరల్ సీఐ జి. దుర్గాప్రసాద్ తెలిపారు. వాతావరణ మార్పులతో అలలు వేగంగా వస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పర్యాటకులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలని, బీచ్ సందర్శనకు రావొద్దని కోరారు.
News November 30, 2025
ప.గో: నేడు బీచ్కి రావొద్దు

తుఫాను హెచ్చరికలు, సముద్రంలో అలల ఉద్ధృతి కారణంగా ఈ నెల 30న ఆదివారం ప.గో జిల్లాలో ప్రముఖ పర్యాటన ప్రాంతమైన పేరుపాలెం బీచ్లోకి సందర్శకులను అనుమతించబోమని రూరల్ సీఐ జి. దుర్గాప్రసాద్ తెలిపారు. వాతావరణ మార్పులతో అలలు వేగంగా వస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పర్యాటకులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలని, బీచ్ సందర్శనకు రావొద్దని కోరారు.


