News March 30, 2025
భువనగిరి: ఉగాది పచ్చడిలా జీవితం ఉండాలి: కలెక్టర్

జిల్లా కలెక్టర్ హనుమంతరావు జిల్లా ప్రజలకు నూతన సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు వారి పండుగలు ఉగాది పండుగతోనే మొదలవుతాయన్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్బంగా.. జిల్లా ప్రజలందరి జీవితంలో ఉగాది పచ్చడిలా షడ్రుచులు నిండి ఉండాలని, ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
Similar News
News January 8, 2026
MBNR: ‘పీఎం శ్రీ’ క్రీడలు.. విజేతలు వీరే1/3

✒ఖో-ఖో(బాలికల విభాగం)
1.1st place బాలానగర్
2.2nd place సీసీ కుంట
✒అథ్లెటిక్స్(బాలికల విభాగం)
1st place అనూష(జడ్పీహెచ్ఎస్ బాదేపల్లి)
2nd place హేమలత(టీజీఆర్ఎస్ బాలనగర్)
✒షాట్ పట్(బాలికల విభాగం)
1st place రమ్య(టీఆర్ఐఈఎస్ బాలానగర్)
2nd place కే.శ్రీవల్లిక(కేజీబీవీ సీసీ కుంట)
✒లాంగ్ జంప్ బాలికల
1st place జి.కావేరి (కేజీబీవీ భూత్పూర్)
1st place అక్షయ(జెడ్పీహెచ్ఎస్ నవాబ్పేట్)
News January 8, 2026
కర్నూలులో రూ.16,699 పలికిన ధర

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం మిర్చి సూపర్-10 రకం క్వింటా రూ.16,699 పలికింది. మిర్చి-5 రకం రూ.16,599, మిర్చి బాడిగ రకం రూ.15,809కు వ్యాపారులు కొనుగోలు చేశారు. కందులు క్వింటా గరిష్ఠ ధర రూ.7,249, కనిష్ఠ ధర రూ.1,669 పలికింది. వేరుశనగ గరిష్ఠ ధర రూ. 8,700, మినుములు రూ.7,569, మొక్క జొన్నలు రూ.1,849, ఆముదాలు రూ.6,104 పలికాయి.
News January 8, 2026
నాగర్కర్నూల్: జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత

నాగర్కర్నూల్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను గురువారం వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యల్పంగా కల్వకుర్తి మండలం తోటపల్లిలో 10.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఊర్కొండ 10.8, వెల్దండ, బిజినపల్లి, బల్మూర్ మండలాల్లో 11.0, తెలకపల్లి మండలంలో 11.1, తాడూర్ మండలంలో 11.4, అమ్రాబాద్ మండలంలో 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


