News January 28, 2025

భూపాలపల్లి: ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం 

image

తెలంగాణ మైనారిటీస్ గురుకుల పాఠశాల & కళాశాలలో ఖాళీగా ఉన్న గణిత శాస్త్రం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా అధికారి శైలజ పేర్కన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 29 నుంచి 31 వరకు మైనార్టీ గురుకుల పాఠశాల & కళాశాలలో బయోడేటాతో పాటు విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు.

Similar News

News November 18, 2025

బంగ్లాదేశ్ యువకుడిని అరెస్ట్ చేసిన అనకాపల్లి పోలీసులు

image

బాలికతో సహజీవనం చేస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మద్ (విక్రమ్ ఆలీ)ని అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రేమ్ కుమార్ సోమవారం తెలిపారు. పాస్ పోర్ట్, వీసా లేకుండా కాకినాడలో ఉంటూ బంగ్లాదేశ్‌కు చెందిన మైనర్ బాలికను వివాహం చేసుకుంటానని ఇక్కడికి తీసుకువచ్చి సహజీవనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద వీళ్లిద్దరిని పట్టుకున్నామన్నారు.

News November 18, 2025

బంగ్లాదేశ్ యువకుడిని అరెస్ట్ చేసిన అనకాపల్లి పోలీసులు

image

బాలికతో సహజీవనం చేస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మద్ (విక్రమ్ ఆలీ)ని అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రేమ్ కుమార్ సోమవారం తెలిపారు. పాస్ పోర్ట్, వీసా లేకుండా కాకినాడలో ఉంటూ బంగ్లాదేశ్‌కు చెందిన మైనర్ బాలికను వివాహం చేసుకుంటానని ఇక్కడికి తీసుకువచ్చి సహజీవనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద వీళ్లిద్దరిని పట్టుకున్నామన్నారు.

News November 18, 2025

నల్గొండ: మిల్లుల సమ్మె.. పత్తి రైతుల దిగాలు

image

తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ సోమవారం నుంచి చేస్తున్న సమ్మె ప్రభావం ఉమ్మడి జిల్లా పత్తి రైతులపై తీవ్రంగా పడింది. ఈసమస్యపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో, మంగళవారం కూడా మిల్లులు తెరవకుండా సమ్మె కొనసాగిస్తామని అసోసియేషన్ తెలిపింది. స్లాట్ బుక్ చేసుకున్న రైతుల కొనుగోళ్లు రద్దు కావడంతో, మళ్లీఎప్పుడు బుక్ అవుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి, మిల్లులనుతెరిపించాలని రైతులు కోరారు.