News February 19, 2025

మంచిర్యాల జిల్లాలో నేటి TOP NEWS

image

>కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి గిరిరాజ్ సింగ్ ను కలిసిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ >బెల్లంపల్లిలో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తాం.మంత్రి శ్రీధర్ బాబు >రేపటి నుంచి కేయూ దూరవిద్య సెమిస్టర్ పరీక్షలు >MNCL:శివాజీ విగ్రహం లేకపోవడం శోచనీయం. రఘునాథ్>మంచిర్యాల: 33గొర్రెలు చోరీ.. నలుగురి అరెస్ట్ .

Similar News

News December 3, 2025

BREAKING విశాఖ: స్పా సెంటర్‌పై దాడి.. ఐదుగురు అరెస్ట్

image

గాజువాక 80 ఫీట్‌ల రోడ్డులోని ఓ స్పా సెంటర్ పై సిటీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక విటుడు, ఆర్గనైజరు, మేనేజర్, ఇద్దరు మహిళలను సిటీ టాస్క్ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని గాజువాక పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేశారు. అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరిగినా సమాచారం ఇవ్వాలని టాస్క్ఫోర్స్ సీఐ అప్పలనాయుడు ప్రజలను కోరారు.

News December 3, 2025

రైతన్న మీకోసం వర్క్ షాప్‌లో కలెక్టర్

image

పెదపాడు మండలం అప్పన్నవీడులో బుధవారం రైతన్న మీకోసం వర్క్‌షాప్ జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఎక్కువ విస్తీర్ణంలో సాగు అయ్యేందుకు కృషి చేయాలని అన్నారు. సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించాలని తెలిపారు.

News December 3, 2025

ఈనెల 5న డివిజన్ల వారీగా ఎన్నికల శిక్షణ: కలెక్టర్ ప్రావీణ్య

image

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఈనెల 5వ తేదీన డివిజన్ల వారీగా ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. సంగారెడ్డి, ఆందోల్, పటాన్‌చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉదయం 10 గంటలకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆమె చెప్పారు. గతంలో శిక్షణకు హాజరుకాని ఉద్యోగులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ సూచించారు.