News January 24, 2025

మంచిర్యాల: తండ్రిని హతమార్చిన తనయుడు

image

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కుటుంబ కలహాలతో కన్న తండ్రిని కొడుకు కడతేర్చాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఆవిడపు రాజన్నను కుటుంబ కలహాలతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం అర్ధరాత్రి దాటాక కొడుకు సాయిసిద్ధార్థ్ దారుణంగా నరికి చంపాడు. ఘటనా స్థలాన్ని ఏసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 18, 2025

మహబూబాబాద్: తండ్రి కళ్ల ముందే కొడుకు ప్రాణం విలవిల..!

image

తన కళ్ల ముందే తన కొడుకు విలవిల కొట్టుకుంటూ చనిపోతుంటే ఆ తండ్రి పడే బాధ వర్ణనాతీతం. స్థానికులు తెలిపిన వివరాలు.. మహబూబాబాద్(D) తొర్రూర్(M) పోలేపల్లికి చెందిన ధరావత్ వనిత, విశ్వనాథ్ దంపతుల కుమారుడు రామ్‌చరణ్(17). తమ పొలంలో వడ్లు తెచ్చేందుకు తండ్రి నడుపుతున్న ట్రాక్టర్‌పై కూర్చొని రామ్‌చరణ్ వెళ్లాడు. గట్టు ఎక్కిస్తున్న క్రమంలో ట్రాలీలో ఉన్న రామ్‌చరణ్ కింద పడగా అతడిపై నుంచి చక్రం వెళ్లడంతో చనిపోయాడు.

News November 18, 2025

మహబూబాబాద్: తండ్రి కళ్ల ముందే కొడుకు ప్రాణం విలవిల..!

image

తన కళ్ల ముందే తన కొడుకు విలవిల కొట్టుకుంటూ చనిపోతుంటే ఆ తండ్రి పడే బాధ వర్ణనాతీతం. స్థానికులు తెలిపిన వివరాలు.. మహబూబాబాద్(D) తొర్రూర్(M) పోలేపల్లికి చెందిన ధరావత్ వనిత, విశ్వనాథ్ దంపతుల కుమారుడు రామ్‌చరణ్(17). తమ పొలంలో వడ్లు తెచ్చేందుకు తండ్రి నడుపుతున్న ట్రాక్టర్‌పై కూర్చొని రామ్‌చరణ్ వెళ్లాడు. గట్టు ఎక్కిస్తున్న క్రమంలో ట్రాలీలో ఉన్న రామ్‌చరణ్ కింద పడగా అతడిపై నుంచి చక్రం వెళ్లడంతో చనిపోయాడు.

News November 18, 2025

నవంబర్ 18: చరిత్రలో ఈరోజు

image

*1901: సినీ దర్శకుడు, నిర్మాత వి.శాంతారాం జననం
*1929: తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల నటి బీఎస్ సరోజ జననం
*1962: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత నీల్స్ బోర్ మరణం (ఫొటోలో)
*1963: పుష్ బటన్ టెలిఫోన్ సేవలు ప్రారంభం
*1984: నటి నయనతార జననం
*1994: కథా రచయిత పూసపాటి కృష్ణంరాజు మరణం