News January 24, 2025
మంచిర్యాల: తండ్రిని హతమార్చిన తనయుడు

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కుటుంబ కలహాలతో కన్న తండ్రిని కొడుకు కడతేర్చాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఆవిడపు రాజన్నను కుటుంబ కలహాలతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం అర్ధరాత్రి దాటాక కొడుకు సాయిసిద్ధార్థ్ దారుణంగా నరికి చంపాడు. ఘటనా స్థలాన్ని ఏసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 19, 2025
ప్రీమియర్ అగ్రితో ఏమిటి సంబంధం..!

కల్తీ నెయ్యి కేసులో A-24 చిన్ని అప్పన్నను సిట్ అధికారులు రెండో రోజు విచారించారు. ప్రీమియర్ అగ్రి ప్రైవేట్ లిమిటెడ్తో సంబంధం ఏమిటి? నీకు రూ.50 లక్షలు ఎందుకు ఇచ్చారు? కమీషన్ రూపంలో తీసుకున్న డబ్బు ఎవరికి ఇచ్చారనే కోణంలో విచారించారు. అన్నింటికి సమాధానాలు చెప్పినట్లు సమాచారం.
News November 19, 2025
ప్రీమియర్ అగ్రితో ఏమిటి సంబంధం..!

కల్తీ నెయ్యి కేసులో A-24 చిన్ని అప్పన్నను సిట్ అధికారులు రెండో రోజు విచారించారు. ప్రీమియర్ అగ్రి ప్రైవేట్ లిమిటెడ్తో సంబంధం ఏమిటి? నీకు రూ.50 లక్షలు ఎందుకు ఇచ్చారు? కమీషన్ రూపంలో తీసుకున్న డబ్బు ఎవరికి ఇచ్చారనే కోణంలో విచారించారు. అన్నింటికి సమాధానాలు చెప్పినట్లు సమాచారం.
News November 19, 2025
ప్రీమియర్ అగ్రితో ఏమిటి సంబంధం..!

కల్తీ నెయ్యి కేసులో A-24 చిన్ని అప్పన్నను సిట్ అధికారులు రెండో రోజు విచారించారు. ప్రీమియర్ అగ్రి ప్రైవేట్ లిమిటెడ్తో సంబంధం ఏమిటి? నీకు రూ.50 లక్షలు ఎందుకు ఇచ్చారు? కమీషన్ రూపంలో తీసుకున్న డబ్బు ఎవరికి ఇచ్చారనే కోణంలో విచారించారు. అన్నింటికి సమాధానాలు చెప్పినట్లు సమాచారం.


