News January 27, 2025

మక్కువ: శంబర జాతరకు పటిష్ట బందోబస్తు

image

శంబర జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి మాధవ్ రెడ్డి అన్నారు. శంబర సందర్భంగా శంబర గ్రామంలో పోలీసు సిబ్బందితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెక్ పోస్టుల వద్ద నిగా మరింత పటిష్టపరిచి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

Similar News

News November 18, 2025

కుమార్తె రాజకీయ భవిష్యత్తుకోసమే కాంగ్రెస్‌లోకి కడియం!

image

ఎమ్మెల్యే శ్రీహరి కాంగ్రెస్‌‌లో చేరిక వెనుక కుమార్తె కావ్య రాజకీయ ప్రవేశమే ప్రధాన కారణంగా రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. WGL ఎంపీ స్థానానికి కావ్యకు BRS నుంచి అవకాశం వచ్చినప్పటికీ కాదని కడియం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో కావ్యను WGL ఎంపీగా గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ పరిణామాల మధ్య BRS ఫిరాయింపు ఫిర్యాదుతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో రాజకీయ వేడి నెలకొంది.

News November 18, 2025

కుమార్తె రాజకీయ భవిష్యత్తుకోసమే కాంగ్రెస్‌లోకి కడియం!

image

ఎమ్మెల్యే శ్రీహరి కాంగ్రెస్‌‌లో చేరిక వెనుక కుమార్తె కావ్య రాజకీయ ప్రవేశమే ప్రధాన కారణంగా రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. WGL ఎంపీ స్థానానికి కావ్యకు BRS నుంచి అవకాశం వచ్చినప్పటికీ కాదని కడియం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో కావ్యను WGL ఎంపీగా గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ పరిణామాల మధ్య BRS ఫిరాయింపు ఫిర్యాదుతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో రాజకీయ వేడి నెలకొంది.

News November 18, 2025

వేడెక్కిన కడియం శ్రీహరి రాజీనామా టాక్..!

image

ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్‌ఘన్పూర్ MLA కడియం శ్రీహరి రాజకీయాల్లో తన క్లీన్ ఇమేజ్ కాపాడుకోవాలనే నిశ్చయంతో ఉన్నారనే టాక్ నడుస్తోంది. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు స్పందించకపోవడం, అధిష్టానం సూచిస్తే రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్లేందుకు సిద్ధమని ఆయన సంకేతాలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఫిరాయింపు అపవాదుతో కొనసాగే బదులు నేరుగా ప్రజాతీర్పు కోరాలని భావిస్తున్నట్లు సమాచారం.