News January 23, 2025
మక్తల్: అనుమానాలొద్దు.. అందరికీ పథకాలు: కలెక్టర్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు కొత్త సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయని, ఎవరు ఆందోళన చెందవద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మక్తల్ పట్టణంలోని కేశవనగర్ వార్డు కమిటీ హాల్ లో 3, 7, 11, 15 వార్డులకు సంబంధించిన వార్డు సభను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. కొత్తగా అమలయ్యే నాలుగు పథకాలపై ప్రజలు అనుమానాలు పెట్టుకోవద్దని, అర్హులైన వారికి పథకాలు అందుతాయన్నారు.
Similar News
News November 26, 2025
రాజంపేట రెవెన్యూ డివిజన్లోకి ఒంటిమిట్ట, సిద్దవటం

కడప జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను రాజంపేట రెవెన్యూ డివిజన్లోకి చేరుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాజంపేట నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే డివిజన్లోకి చేరనున్నాయి. ఈ నిర్ణయానికి మంత్రి వర్గం నేడు ఆమోదం తెలపనుంది. ఆ వెంటనే ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. తర్వాత నెల రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు.
News November 26, 2025
రాజంపేట రెవెన్యూ డివిజన్లోకి ఒంటిమిట్ట, సిద్దవటం

కడప జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను రాజంపేట రెవెన్యూ డివిజన్లోకి చేరుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాజంపేట నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే డివిజన్లోకి చేరనున్నాయి. ఈ నిర్ణయానికి మంత్రి వర్గం నేడు ఆమోదం తెలపనుంది. ఆ వెంటనే ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. తర్వాత నెల రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు.
News November 26, 2025
రాజంపేట రెవెన్యూ డివిజన్లోకి ఒంటిమిట్ట, సిద్దవటం

కడప జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను రాజంపేట రెవెన్యూ డివిజన్లోకి చేరుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాజంపేట నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే డివిజన్లోకి చేరనున్నాయి. ఈ నిర్ణయానికి మంత్రి వర్గం నేడు ఆమోదం తెలపనుంది. ఆ వెంటనే ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. తర్వాత నెల రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు.


