News January 23, 2025
మక్తల్: అనుమానాలొద్దు.. అందరికీ పథకాలు: కలెక్టర్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు కొత్త సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయని, ఎవరు ఆందోళన చెందవద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మక్తల్ పట్టణంలోని కేశవనగర్ వార్డు కమిటీ హాల్ లో 3, 7, 11, 15 వార్డులకు సంబంధించిన వార్డు సభను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. కొత్తగా అమలయ్యే నాలుగు పథకాలపై ప్రజలు అనుమానాలు పెట్టుకోవద్దని, అర్హులైన వారికి పథకాలు అందుతాయన్నారు.
Similar News
News November 18, 2025
NRML: డ్రంక్ అండ్ డ్రైవ్కు 6 రోజులు జైలు: ఎస్పీ

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డా.జి.జానకి షర్మిల హెచ్చరించారు. నర్సాపూర్ గ్రామానికి చెందిన షేక్ ఆయుబ్ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడగా, అతనికి న్యాయమూర్తి నర్సయ్య 6 రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కోర్టు ద్వారా కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని ఎస్పీ స్పష్టం చేశారు.
News November 18, 2025
NRML: డ్రంక్ అండ్ డ్రైవ్కు 6 రోజులు జైలు: ఎస్పీ

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డా.జి.జానకి షర్మిల హెచ్చరించారు. నర్సాపూర్ గ్రామానికి చెందిన షేక్ ఆయుబ్ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడగా, అతనికి న్యాయమూర్తి నర్సయ్య 6 రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కోర్టు ద్వారా కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని ఎస్పీ స్పష్టం చేశారు.
News November 18, 2025
ఇతరులకు ఇబ్బంది కలిగించకపోతేనే వాస్తు ఫలితాలు

మనం మన పరిధిలో, ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వాస్తును దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. కేవలం మన సౌకర్యమే కాక, సామాజిక ధర్మాన్ని కూడా పాటించడం ముఖ్యమంటున్నారు. ఇతరుల హక్కులకు భంగం కలగకుండా నిర్మాణాలు చేయడం వల్ల శాస్త్రరీత్యా, ధర్మబద్ధంగా అందరికీ శుభం, శ్రేయస్సు కలుగుతుందని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>


