News February 18, 2025
మక్తల్: భూ సర్వే చేపట్టడంపై రైతుల ఆందోళన

నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా మక్తల్ మండల పరిధిలోని కాట్రేవ్ పల్లి, ఎర్నగన్ పల్లి గ్రామాల శివారులో సోమవారం అధికారులు భూ సర్వే చేపట్టారు. దీంతో భూములు కోల్పోతున్న రైతులు అక్కడికి చేరుకుని భూ సర్వే ను అడ్డుకున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా భూ సర్వే ఎలా చేస్తారని ఆందోళనకు దిగారు. ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని బెదిరించాడు. రైతులతో సమావేశం నిర్వహించి భూ సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 16, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 16, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 16, 2025
మల్యాల: తీసుకున్న డబ్బులు ఇవ్వాలని వ్యక్తిపై దాడి

తీసుకున్న డబ్బులు ఇవ్వాల్సిందిగా ఓ వ్యక్తిపై ముగ్గురు దాడిచేయడంతో మల్యాల PSలో ఫిర్యాదు చేశారు. SI నరేష్ ప్రకారం.. పాలకుర్తి మండలానికి చెందిన దోమల రమేష్ 3 రోజుల క్రితం కొండగట్టుకు రాగా, అక్కడి నుంచి నాగరాజు, బాబు, అంజయ్య అను ముగ్గురు వ్యక్తులు కారులో HYD తీసుకెళ్లి ఓ హోటల్లో బంధించి తమ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు SI పేర్కొన్నారు.


