News August 27, 2024

మదర్ థెరిసా విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి దుర్గేష్

image

ప్రతి ఒక్కరూ మదర్ థెరిసా సేవా గుణాన్ని ఆదర్శంగా తీసుకుని తోటి వారికి సహాయం చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి పందులు దుర్గేష్ అన్నారు. నిడదవోలు పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మదర్ థెరిసా విగ్రహాన్ని ఆమె జయంతి సందర్భంగా మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మదర్ థెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

Similar News

News January 25, 2026

ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి: ప.గో కలెక్టర్ నాగరాణి

image

మార్చిలో జరిగే టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి సూచించారు. శనివారం ఉండి హైస్కూలో సబ్జెక్ట్ టీచర్స్ కాంప్లెక్స్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. జిల్లా DEO నారాయణ, ఉండి MEOలు, హెచ్‌ఎం రామలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

News January 25, 2026

ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి: ప.గో కలెక్టర్ నాగరాణి

image

మార్చిలో జరిగే టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి సూచించారు. శనివారం ఉండి హైస్కూలో సబ్జెక్ట్ టీచర్స్ కాంప్లెక్స్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. జిల్లా DEO నారాయణ, ఉండి MEOలు, హెచ్‌ఎం రామలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

News January 25, 2026

ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి: ప.గో కలెక్టర్ నాగరాణి

image

మార్చిలో జరిగే టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి సూచించారు. శనివారం ఉండి హైస్కూలో సబ్జెక్ట్ టీచర్స్ కాంప్లెక్స్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. జిల్లా DEO నారాయణ, ఉండి MEOలు, హెచ్‌ఎం రామలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.