News February 24, 2025

మద్దూరు: అదృశ్యమై.. శవమై కనిపించాడు

image

మద్దూరు మండలంలో ఓ గుర్తు <<15554760>>తెలియని <<>>వ్యక్తి ఉరేసుకుని మృతిచెందిన విషయం తెలిసిందే. ఎస్ఐ విజయ్‌కుమార్ వివరాలు.. రెనివట్ట గ్రామానికి చెందిన రాములు(50) గత నెల 20న ఇంటి నుంచి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో ఆయన భార్య 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఆదివారం ఆయన చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాములుగా గుర్తించారు.

Similar News

News March 22, 2025

మహాదేవపూర్: అకాల వర్షం.. అపార నష్టం

image

మహాదేవపూర్ మండలంలోని పలు గ్రామాల్లో రాత్రి గాలులతో కూడిన వర్షం కురవడంతో కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి పంట తడిసిపోయింది. దీంతో చేతికొచ్చిన పంటను కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయిందని రైతులు కన్నీటి పర్యంతం అయ్యారు. తడిసిన పంటను చూసి రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం తమను నిండా ముంచిందని, నష్టపోయిన తమను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని మిర్చి రైతులు కోరుతున్నారు.

News March 22, 2025

ఉమ్మడి కరీంనగర్: వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి

image

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా నిన్న ఐదుగురు మృతిచెందారు. KNR(D)శంకరపట్నంలో బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొని తండ్రీ, కొడుకులు షేక్ అజీమ్, అబ్దుల్ రెహ్నాన్ చనిపోయారు. సైదాపూర్‌(M)బొత్తలపల్లిలో జరిగిన రోడ్డుప్రమాదంలో సదయ్య మృతిచెందాడు. ఎల్లారెడ్డిపేట(M)రాచర్లబొప్పాపూర్‌లో శ్రీనివాస్ పురుగుమందు తాగి ఆత్యహత్య చేసుకున్నాడు. HZB(M)తుమ్మనపల్లి ఎస్సారెస్పీ కెనాల్‌లో అరవింద్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది.

News March 22, 2025

ఉమ్మడి కరీంనగర్: వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి

image

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా నిన్న ఐదుగురు మృతిచెందారు. KNR(D)శంకరపట్నంలో బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొని తండ్రీ, కొడుకులు షేక్ అజీమ్, అబ్దుల్ రెహ్నాన్ చనిపోయారు. సైదాపూర్‌(M)బొత్తలపల్లిలో జరిగిన రోడ్డుప్రమాదంలో సదయ్య మృతిచెందాడు. ఎల్లారెడ్డిపేట(M)రాచర్లబొప్పాపూర్‌లో శ్రీనివాస్ పురుగుమందు తాగి ఆత్యహత్య చేసుకున్నాడు. HZB(M)తుమ్మనపల్లి ఎస్సారెస్పీ కెనాల్‌లో అరవింద్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది.

error: Content is protected !!